హైదరాబాద్/అమరావతి : రుతువులు మారాయి. వాతావరణం మారింది. రెండు తెలుగు రాష్ట్రాల్లో పరిస్ధితులు విషమంగా తయారయ్యాయి. వర్షాకాలంలో కరోనా వైరస్ తన ప్రతాపం చూపిస్తుందని వైద్య నిపుణులు చెప్పినట్టే జరుగుతోంది. విస్తారంగా వర్షాలు పడుతున్నాయి. అందుకు అనుగుణంగా కరోనా వైరస్ కూడా రెండు తెలుగు రాష్ట్రాల్లో విలయతాండవం చేస్తోంది. తమ గ్రామానికి, తమ వీధికి కరోనా రాదని
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2ZzOfXj
రెండు తెలుగు రాష్ట్రాల్లో విజృంభిస్తున్న కరోనా.!కుండపోతగా కురుస్తున్న వర్షాలే కారణమా.?
Related Posts:
చైనా అధ్యక్షుడిపై షాకింగ్ వీడియో - జిన్+హిట్లర్=జిన్ట్లర్ - అచ్చంగా అవే స్ట్రాటజీలు - డ్రాగన్ ఫైర్''ఒకరు కరడుగట్టిన జాతీయవాది.. ఇంకొకరు పక్కా సామ్యావాది.. కానీ వ్యవహారంలో ఆ ఇద్దరూ నియంతలే. 20వ శతాబ్దపు జర్మనీలో సంపూర్ణ శక్తిని పొందిన అడాల్ఫ్ హిట్లర… Read More
ఏపీ వైసీపీ ఎమ్మెల్యేలకు జగన్ క్లాస్ ? కొత్త జిల్లాలపై మౌనం - తెర వెనుక ఏం జరుగుతోంది ?ఏపీలో వైసీపీ ఎమ్మెల్యేలకు సీఎం జగన్ తాజాగా క్లాసు పీకారా ? ఎమ్మెల్యేలు కొంతకాలంగా సైలెంట్ కావడం వెనుక కారణాలేంటి ? ముఖ్యంగా ఉత్తరాంధ్ర నుంచి రాయలసీమ వ… Read More
విశాఖపట్నం పోర్టు నౌకలో అగ్ని ప్రమాదం: ఇంజిన్లో మంటలువిశాఖపట్నం: పోర్టు ట్రస్టులోని ఓ నౌకలో అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. వెస్ట్ క్యూ ఫైవ్ బెర్త్లో ఆగిన నౌక ఇంజిన్ రూమ్ నుంచి ఒక్కసారిగా పొగలు వచ్చాయి. వ… Read More
100 రోజులుగా కరోనా కేసులు నిల్ - న్యూజిలాండ్ అరుదైన ఘనత - ఎలా సాధించారు?భూగోళాన్ని చుట్టేసిన కరోనా మహమ్మారి గడిచిన ఆరు నెలలుగా ప్రపంచాన్ని వణికిస్తున్నది. మొత్తం ఇన్ఫెక్షన్ల సంఖ్య 2కోట్లకు చేరువైన వేళ.. ఒకే ఒక్క దేశం ప్రశా… Read More
ప్రధాని నరేంద్ర మోడీకి సీఎం వైఎస్ జగన్ అభినందనలు: ఎందుకో తెలుసా?అమరావతి: వ్యవసాయ రంగంలో రైతుల స్వావలంబన కోసం లక్ష కోట్ల రూపాయలతో నిధిని ప్రారంభించిన ప్రధాని నరేంద్ర మోడీకి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ ర… Read More
0 comments:
Post a Comment