లాక్డౌన్ సమయంలో కరెంట్ బిల్లుకి సంబంధించి మీటర్ రీడింట్ తీయలేదు కాబట్టి కొందరికీ లక్షలకు లక్షల బిల్లు వచ్చింది. లాక్ డౌన్ ముగిసి.. విద్యుత్ సిబ్బంది ఇంటింటికీ తిరిగి బిల్లు తీస్తున్నారు. తర్వాత తప్పులు జరగొద్దు. కానీ ఓ పేద కుటుంబానికి లక్ష యాభై వేల పైచిలుకు బిల్లు వచ్చింది. దానిని చూసి ఇంటి యజమాని నోరెళ్లబెట్టాడు.
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2WozynE
రూ.1,66,182: పేద కుటుంబానికి కరెంట్ బిల్లు వాత, మూడు బల్బులు, ఫ్యాన్కే మోత, కట్టాల్సిందే...?
Related Posts:
పెను విషాదం: స్నానానికి వెళ్లి పెన్నా నదిలో ఇద్దరు మృతి, మరో ఐదుగురు గల్లంతుకడప: జిల్లాలోని సిద్ధవటంలో విషాద ఘటన చోటు చేసుకుంది. సరదాగా స్నానం చేసేందుకు వెళ్లిన ఏడుగురు యువకులు పెన్నా నదిలో గల్లంతయ్యారు. దీంతో గజ ఈతగాళ్లతో వార… Read More
ఎవరికీ ఇచ్చినా ఓకే, కలిసి పనిచేస్తాం: శ్రీధర్ బాబు.. బీసీలకే ఇవ్వాలంటోన్న వీహెచ్తెలంగాణలో పీసీసీ చీఫ్ పదవీ కాక రేపుతోంది. కొత్త నేతపై కసరత్తు జరుగుతోంది. వాస్తవానికి ఎంపిక జరిగింది.. ప్రకటించడమే తరువాయి అనే ప్రచారం జరుగుతోంది. కాన… Read More
మిర్యాలగూడలో ఈ నెల 24న 'మర్డర్ '.. 22న ప్రెస్ మీట్ లో వివరాలు , ఏం జరుగుతుందో టెన్షన్ !!సంచలనాలకు కేరాఫ్ అడ్రస్ అయిన రాంగోపాల్ వర్మ 'మర్డర్' సినిమాతో మరో వివాదానికి తెరతీసిన విషయం తెలిసిందే .ఇప్పటికే కోర్టులు , కేసులు అంటూ పలు వివాదాలు చె… Read More
కరోనా వ్యాక్సిన్ మంత్రదండం కాదు -ఇప్పుడే ఎక్కువ అప్రమత్తత అవసరం: WHOగ్లోబల్ గా కరోనా ఇన్ఫెక్షన్ల సంఖ్య గురువారం నాటికి 7.5కోట్లకు, మరణాల సంఖ్య 17లక్షలకు చేరువయ్యాయి. గడిచిన 13 నెలలుగా ప్రపంచాన్ని ఆగం పట్టిస్తోన్న కరోనా… Read More
కాంగ్రెస్ పార్టీలో కీలక పరిణామం -రెబల్ నేతలతో భేటీకి సోనియా ఓకే -ప్రక్షాళన దిశగాఅత్యున్నత నిర్ణయాక మండలి సీడబ్ల్యూసీ నుంచి గ్రామ స్థాయిదాకా కాంగ్రెస్ పార్టీని సమూలంగా ప్రక్షాళన చేయాలంటూ ఆగస్టులో అధినేత్రి సోనియా గాంధీకి లేఖలు రాసి… Read More
0 comments:
Post a Comment