న్యూఢిల్లీ: దేశ రాజధానిలో ఎన్నికల హీట్ క్రమంగా పెరుగుతోంది. ఫిబ్రవరి 8న జరగనున్న పోలింగ్కు సమయం దగ్గర పడుతుండటంతో మాటల తూటాలను పేలుస్తున్నాయి ఇటు అధికార పక్షం అటు ప్రతిపక్షం. ఈ క్రమంలోనే కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా ఎన్నికల ప్రచారం సందర్భంగా చేసిన వ్యాఖ్యలకు కౌంటర్ ఇచ్చారు ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్. ఢిల్లీ
from Oneindia.in - thatsTelugu https://ift.tt/36oT1qK
ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలు: విద్యను మీ నీచరాజకీయాలతో ముడిపెట్టొద్దు: అమిత్షాకు కేజ్రీ కౌంటర్
Related Posts:
అప్పుడే మొదలైన పందేలు.. తూ.గో జిల్లాలో స్థావరంపై దాడి, 19 మంది అరెస్ట్.. బైక్స్ స్వాధీనం..సంక్రాంతి వచ్చిందంటే ఆంధ్రప్రదేశ్లో సందడే సందడి. గ్రామాల్లో పండగ వాతావరణం నెలకొంటుంది. పిల్లల ఆటపాటలు బిజీగా ఉండగా.. మహిళలు పిండి వంటలు చేస్తూ సందడిగ… Read More
పాతబస్తీలో దారుణం: మైనర్ బాలికను పెళ్లాడిన వృద్ధుడు, అరబ్ షేక్లు కాదు, కేరళ కేటుగాళ్లుహైదరాబాద్: పాతబస్తీలో ఒప్పంద వివాహాలు ఇంకా కొనసాగుతున్నాయనడానికి తాజా ఘటన నిదర్శనంగా నిలుస్తోంది. 16 ఏళ్ల మైనర్ బాలికను 60 ఏళ్ల వృద్ధుడు వివాహం చేసుకు… Read More
ఏపీలో కొత్తగా 326 కరోనా కేసులు: 0 మరణాలు, కొత్త ఏడాది ప్రారంభంలో ఇదే గుడ్న్యూస్అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య నిన్నటి పోల్చుకుంటే స్వల్పంగా తగ్గాయి. గురువారంనాటి కరోనా బులిటెన్ ప్రకారం రాష్ట్రంలో 338 … Read More
మోదీ సర్కార్ పచ్చి అబద్ధాలు -చర్చలు ఫెయిల్ -4న దిగిరాకుంటే రచ్చే: రైతు సంఘాల వార్నింగ్దేశ రాజధాని ఢిల్లీలో గత 15 ఏళ్ల రికార్డును బద్దలు కొడుతూ.. కొత్త ఏడాది తొలి రోజే కనిష్ట ఉష్ణోగ్రత 1.1 డిగ్రీలకు పడిపోయింది. ఆ గడ్డకట్టే చలిలోనే రైతులు… Read More
ఇరాన్ అణు శాస్త్రవేత్తలు వరుసగా ఎందుకు హత్యకు గురవుతున్నారు? ఇది ఇజ్రాయెల్ గూఢచర్య సంస్థ మొసాద్ ఆపరేషనా?ఇరాన్ అణు శాస్త్రవేత్త మోహసీన్ ఫఖ్రీజాదే ఇటీవల హత్యకు గురయ్యారు. ఆయన హత్య గురించి రకరకాల కథనాలు ప్రచారంలోకి వచ్చాయి. అయితే, నడి రోడ్డు మీద ఉండగానే ఓ ఆ… Read More
0 comments:
Post a Comment