Saturday, January 25, 2020

ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలు: విద్యను మీ నీచరాజకీయాలతో ముడిపెట్టొద్దు: అమిత్‌షాకు కేజ్రీ కౌంటర్

న్యూఢిల్లీ: దేశ రాజధానిలో ఎన్నికల హీట్ క్రమంగా పెరుగుతోంది. ఫిబ్రవరి 8న జరగనున్న పోలింగ్‌కు సమయం దగ్గర పడుతుండటంతో మాటల తూటాలను పేలుస్తున్నాయి ఇటు అధికార పక్షం అటు ప్రతిపక్షం. ఈ క్రమంలోనే కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా ఎన్నికల ప్రచారం సందర్భంగా చేసిన వ్యాఖ్యలకు కౌంటర్ ఇచ్చారు ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్. ఢిల్లీ

from Oneindia.in - thatsTelugu https://ift.tt/36oT1qK

Related Posts:

0 comments:

Post a Comment