ఏపీలో బీజేపీ..జనసేన పొత్తు ఖరారైన తరువాత ప్రకటించిన తొలి కార్యక్రమం వాయిదా పడింది. అమరావతి నుండి రాజధాని తరలింపుకు వ్యతిరేకంగా ఫిబ్రవరి 2న బీజేపీ- జనసేన పార్టీలు సంయుక్తంగా లాంగ్ మార్చ్ నిర్వహించాలని నిర్ణయించాయి. అయితే లాంగ్మార్చ్ను వాయిదా వేస్తూ నిర్ణయం తీసుకున్నారు. అయితే, రెండు పార్టీలు ఢిల్లీ కేంద్రంగా నిర్ణయించిన తొలి కార్యక్రమే వాయిదా పడటం
from Oneindia.in - thatsTelugu https://ift.tt/30RiTdD
జనసేన..బీజేపీ లాంగ్ మార్చ్ వాయిదా: తొలి ఉమ్మడి కార్యక్రమంలోనే: అసలు కారణం ఏంటి...!
Related Posts:
ఏపీ కేబినెట్ విస్తరణ ముహూర్తం ఫిక్స్..!! ఏ జిల్లా నుంచి ఎవరికి ఛాన్స్ : సీఎం జగన్ లెక్క పక్కా..!!ఏపీలో జగన్ తన కేబినెట్ ప్రక్షాళన దిశగా అడుగులు వేస్తున్నారు. ప్రస్తుతం ఉన్న కేబినెట్ ను పూర్తిగా తప్పించి ..కొత్త వారితో ఎన్నికల కేబినెట్ ఏర్పాటుకు రం… Read More
వైసీపీ డబుల్ గేమ్ బట్టబయలు-కేంద్రంలో వాటికి మద్దతు-రాష్ట్రంలో భారత్ బంద్ కు సపోర్ట్ఏపీలో వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత సీఎం జగన్ కేంద్రంలోని ఎన్డీయే సర్కారుతో సంబంధాలను అమాంతం పెంచుకున్నారు. రాష్ట్ర అవసరాలో, తన అవసరాలో త… Read More
Bigg Boss Telugu 5: ప్రియ-యంకర్ రవి-లహరి ట్రయాంగిల్ ఎపిసోడ్: ఒకరు ఎలిమినేట్హైదరాబాద్: టాలీవుడ్ టాప్ హీరో అక్కినేని నాగార్జున హోస్ట్గా వ్యవహరిస్తోన్న బిగ్గెస్ట్ టెలివిజన్ రియాలిటీ షో బిగ్బాస్ తెలుగు సీజన్ 5 రసవత్తరంగా సాగుతో… Read More
దూసుకొస్తున్న గులాబ్ : ఉత్తరాంధ్రకు సహాయ బృందాలు : సీఎం జగన్ సమీక్ష-ఆదేశాలు..!!ఏపీలోని ఉత్తరాంధ్ర జిల్లాలకు గులాబ్ తుఫాను ముప్పు పొంచి ఉంది. తీవ్ర వాయుగుండంగా ఉన్నప్పుడు గంటకు 14 కి.మీ. వేగంతో కదిలిన గులాబ్ తుపానుగా మారిన తర్వాత… Read More
ఏపీ ప్రభుత్వ ప్రధాన సలహాదారుగా ఆదిత్యనాథ్ దాస్ - కేబినెట్ హోదా : ఢిల్లీ కేంద్రంగా..!!ఏపీ ప్రభుత్వ ప్రస్తుత సీఎస్ ఆదిత్యనాథ్ దాస్ సేవలను వినియోగించుకోవాలని ముఖ్యమంత్రి జగన్ నిర్ణయించారు. ఆయన ఈ నెల 30వ తేదీన సీఎస్ గా పదవీ విరమణ చేయనున్… Read More
0 comments:
Post a Comment