న్యూఢిల్లీ: నిర్భయ కేసులో నిందితుడు ముఖేష్ సింగ్ సుప్రీంకోర్టును ఆశ్రయించాడు. అతనికి క్షమాభిక్షను రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ తిరస్కరించడాన్ని సవాలు చేస్తూ ముఖేష్ సింగ్ సర్వోన్నత న్యాయస్థానంను ఆశ్రయించాడు. ఇక నిర్భయ కేసులో శిక్ష పొందుతున్న నలుగురు నిందితులను కోర్టు ఆదేశాల మేరకు ఫిబ్రవరి 1 ఉదయం 6 గంటలకు ఉరితీయనున్నారు. అయితే ఉరి శిక్ష అమలు
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2uym0uI
నిర్భయ కేసు: క్షమాభిక్ష తిరస్కరించడాన్ని సవాలు చేస్తూ సుప్రీంకు నిందితుడు
Related Posts:
రైతులు, పేదలకు ఎంతో మేలు: ఆర్బీఐ చర్యలపై ప్రధాని మోడీన్యూఢిల్లీ: దేశ ఆర్థిక వ్యవస్థ పునరుత్తేజానికి భారతీయ రిజర్వు బ్యాంకు(ఆర్బీఐ) శుక్రవారం ప్రకటించిన కీలక నిర్ణయాలపై ప్రధాని నరేంద్ర మోడీ సంతృప్తి వ్యక్… Read More
ఏపీలో టెన్త్ విద్యార్ధులకు గుడ్ న్యూస్- ఇక ఆకాశవాణి ద్వారా ఆడియో పాఠాలు..ఏపీలో కరోనా వైరస్ వ్యాప్తి ప్రభావం విద్యాసంస్ధలతో పాటు అందులో చదువుతున్న లక్షలాది మంది విద్యార్ధుల భవిష్యత్తును ప్రశ్నార్ధకంగా మార్చేస్తోంది. దీంతో ఎల… Read More
కరోనా పరీక్షల్లో దేశంలో నాలుగోస్ధానంలో ఏపీ- తెలంగాణ ఎక్కడుందో తెలుసా ?దేశవ్యాప్తంగా కరోనా వైరస్ వ్యాప్తిని అరికట్టాలంటే లాక్ డౌన్ పాటించడమే కాకుండా కరోనా పరీక్షల సంఖ్య కూడా పెంచాలనే డిమాండ్ సర్వత్రా వినిపిస్తోంది. ఇలాంటి… Read More
haircut:భార్య హెయిర్ కత్తిరిస్తోందట, సెలూన్ షాపు ఓపెన్ చేయండి, కేటీఆర్కు ట్వీట్, కోహ్లి లాగా..కరోనా వైరస్ వల్ల దేశవ్యాప్తంగా లాక్డౌన్ కొనసాగుతోంది. మే 3వ తేదీ వరకు అన్ని వ్యాపార, వాణిజ్య కేంద్రాలు బంద్.. ఇందుకు హెయిర్ కట్ సెలూన్లకు మినహాయింపేమ… Read More
కరోనా కష్ట కాలంలో కరుడుగట్టిన డ్రగ్ డీలర్స్ ఆపన్న హస్తం... సహాయం చేస్తూ ఇలా..!వారు కరుడు గట్టిన డ్రగ్ డీలర్స్.. మానవత్వం అంటే తెలియని వారు. కేవలం డబ్బుపైనే వారి దృష్టంతా. తేడా వచ్చిందో శాల్తీలు లేచిపోతాయి. చూసేందుకు అత్యంత భయంకర… Read More
0 comments:
Post a Comment