Thursday, November 26, 2020

జమ్మూలో డీడీసీ ఎన్నికల టెన్షన్ .. శ్రీనగర్ దగ్గర టెర్రరిస్టుల దాడిలో ఇద్దరు ఆర్మీ జవాన్లు మృతి

జమ్మూకాశ్మీర్లో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. జమ్మూ కాశ్మీర్లో డీడీసీ ఎన్నికల పోలింగ్ కు ఇంకా 48 గంటలు మాత్రమే మిగిలి ఉండటంతో ఎప్పుడేం జరుగుతుందో అర్థం కాని పరిస్థితి నెలకొంది . తాజాగా శ్రీనగర్ సమీపంలో పెట్రోలింగ్ నిర్వహిస్తున్న ఆర్మీ పై టెర్రరిస్టులు దాడికి పాల్పడ్డారు. మెరుపుదాడి చేసిన టెర్రరిస్టుల దాడిలో ఇద్దరు జవాన్లు మృతి చెందారు.

from Oneindia.in - thatsTelugu https://ift.tt/3fzZsgP

Related Posts:

0 comments:

Post a Comment