నిజామాబాద్ : బ్యాలెట్ పేపరా? ఈవీఎం యంత్రాలా?.. ఇంతకు నిజామాబాద్ పార్లమెంటరీ ఎన్నికలు ఏ పద్దతిలో జరగనున్నాయనే చర్చ పెద్దఎత్తున జరిగింది. ఈ అంశంపై తీవ్ర కసరత్తు చేసిన ఎన్నికల సంఘం చివరకు జంబో ఈవీఎంలకు జై కొట్టింది. నిజామాబాద్ బరిలో 185 మంది అభ్యర్థులు పోటీపడుతుండటంతో.. M-3 రకం ఈవీఎంలు వాడేందుకు సిద్ధమైంది. ఈ నేపథ్యంలో
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2Upgk1v
Monday, April 1, 2019
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment