శ్రీహరికోట : పీఎస్ఎల్వీ సీ 45 ప్రయోగం విజయవంతమైంది. శ్రీహరి కోటలోని సతీశ్ ధావన్ స్పేస్ సెంటర్ నుంచి ఉదయం 9.27 గంటలకు రాకెట్ నింగిలోకి దూసుకెళ్లింది. పీఎస్ఎల్వీ సీ 45 ద్వారా డీఆర్డీవోకు చెందిన ఎలక్ట్రానిక్ ఇంటలిజెన్స్ శాటిలైట్.. ఇమిశాట్ను నింగిలోకి పంపారు. దీంతో పాటు లిథువేనియా, స్పెయిన్, స్విట్జర్లాండ్, అమెరికాకు చెందిన 28 నానో
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2JVtJdO
నింగిలోకి దూసుకెళ్లిన పీఎస్ఎల్వీ సీ 45
Related Posts:
చచ్చింది గొర్రె..! పోలీసులకు డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్టులు..!!హైదరాబాద్: ఫుల్లుగా పీకల దాకా తాగి పోలీసులు చెకింగ్ కోసం ఆపితే "పోలీస్" అని చెప్పి తుర్రుమని దూసుకుపోయే పోలీసులకు చెక్ పడబోతోంది. పోలీసులు నిర్వహించే … Read More
దీదీ సర్కార్కు సుప్రీం ఆక్షింతలు : ప్రియాంకను ఆలస్యంగా విడుదల చేయడంపై నోటీసులున్యూఢిల్లీ : కేంద్రంలోని బీజేపీతో కయ్యానికి కాలు దువ్వుతున్న బెంగాల్ టీఎంసీ సర్కార్కు సుప్రీంకోర్టులో కూడా చుక్కెదురైంది. తమ ఆదేశాలను ఎందుకు పాటించలే… Read More
చంద్రబాబు భద్రతపై డీజీపీ కీలక వ్యాఖ్యలు..! సీఎం చెప్పినట్లుగానే.. మాజీ సీఎంకు సెక్యూరిటీ..! ఎలాగో తెప్రతిపక్ష నేత చంద్రబాబు భద్రత పైన టీడీపీ ఆరోపణలకు డీజీపీ గౌతం సవాంగ్ సమాధానమిచ్చారు. శాంతి భద్రతల విషయంలో ముఖ్యమంత్రి జగన్ స్వేచ్ఛ ఇచ… Read More
ఫారెస్ట్ మహిళా అధికారిపై దాడి హేయనీయం.. కాంగ్రెస్ పార్టీకి అస్త్రం.. రాజ్యసభలోనూ చర్చహైదరాబాద్ : తెలంగాణలో మహిళా అటవీ అధికారిపై జరిగిన దాడిని పలువురు ఖండిస్తున్నారు. టీఆర్ఎస్ లీడర్ల తీరు సరికాదంటూ మండిపడుతున్నారు. విధి నిర్వహణలో ఉన్న … Read More
అమరావతిలో కాపు నేతల భేటీ..! ఏం డిసైడ్ చేస్తారు..? కొత్తేం కాదంటున్న టీడిపి..!!విజయవాడ/హైదరాబాద్ : బెజవాడలో ఏపీ టీడీపీ కాపు నేతల మీటింగ్ నిర్వహించారు. మాజీ ఎమ్మెల్యే బోండా ఉమా ఇంట్లో నేతలు భేటీ అయ్యారు. కాకినాడ సమావేశం తర్వాత కాప… Read More
0 comments:
Post a Comment