శ్రీనగర్: పీపుల్స్ డెమొక్రాటిక్ పార్టీ అధినేత్రి, జమ్మూకాశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి మెహబూబా ముఫ్తీ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. సోమవారం మీడియాతో మాట్లాడుతూ.. కాశ్మీర్ వ్యాలీలోని యువతకు తుపాకులు పట్టుకోవడం తప్ప మరే అవకాశం లేదని ఆమె వ్యాఖ్యానించారు. రాష్ట్రపతి పాలనలోకి వెళ్లిన సమయంలోనే తొలిసారి జమ్మూకాశ్మీర్లో మిలిటెంట్లు పుట్టుకొచ్చారని, ఆ తర్వాత ఆర్టికల్ 370 రద్దుతో మరోసారి
from Oneindia.in - thatsTelugu https://ift.tt/36hsFsB
తుపాకులు పట్టుకోవడం తప్ప యువతకు మరో మార్గం లేదు: మెహబూబా ముఫ్తీ వివాదాస్పదం
Related Posts:
కులధ్రువీకరణ పత్రం అడిగితే కుళ్లబొడిచాడు.. పౌరునిపై రెవెన్యూ ఉద్యోగి ప్రతాపం...అవసరం ఉందని క్యాస్ట్ సర్టిఫికెట్ కోసం దరఖాస్తు చేస్తే.. రోజులు తిప్పాడు. రేపు, మాపు అని కబుర్లు చెప్పాడు. వారం రోజులైనా ఇవ్వకపోగా.. ధ్రువపత్రం ఏదీ అని… Read More
శివసేనకే ప్రాధాన్యం: ఆ మూడు పార్టీలకు మంత్రి పదవుల పంపకాలు ఇలాముంబై: మహారాష్ట్రలో ప్రభుత్వ ఏర్పాటుకు శివసేన, ఎన్సీపీ, కాంగ్రెస్ కూటమి సిద్ధమైంది. ‘మహా వికాస్ అఘాడీ'గా రూపుదిద్దుకున్న ఈ కూటమి ఇప్పటికే శివసేన అధినే… Read More
మంత్రులతో సీఎం వైఎస్ జగన్ చిట్చాట్: మద్య నిషేధంపై చర్చ, మంత్రుల భిన్న అభిప్రాయాలు..ఆంధ్రప్రదేశ్ మంత్రివర్గ సమావేశం ముగిసిన తర్వాత సహచర మంత్రులతో ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి గంటపాటు వివిధ అంశాలపై చర్చించారు. వీరి మధ్య మద్య నిషేధంపై … Read More
నేను ఎవరికి ద్రోహం చేశాను ? ఏం తప్పు చేశాను ?: విలపించిన మాజీ సీఎం, రాహుల్ గాంధీ చేశారు !బెంగళూరు: కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి హెచ్.డీ. కుమారస్వామి మరోసారి కన్నీరు పెట్టుకున్నారు. హృదయ శాస్త్ర చికిత్స చేసుకున్న నాకు ఇలాంటి కుళ్లు రాజకీయాలు చె… Read More
మరో ఘోరం: స్కూటీపైకి దూసుకెళ్లిన టిప్పర్: తలపైనుంచి వెళ్లడంతో మహిళ మృతిహైదరాబాద్: నగరంలో తరచుగా చోటు చేసుకుంటున్న రోడ్డు ప్రమాదాలు నగరవాసిని భయాందోళనలకు గురిచేస్తున్నాయి. మంగళవారం బంజారాహిల్స్లో ఆర్టీసీ బస్సు వేగంగా వచ్చ… Read More
0 comments:
Post a Comment