శ్రీనగర్: పీపుల్స్ డెమొక్రాటిక్ పార్టీ అధినేత్రి, జమ్మూకాశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి మెహబూబా ముఫ్తీ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. సోమవారం మీడియాతో మాట్లాడుతూ.. కాశ్మీర్ వ్యాలీలోని యువతకు తుపాకులు పట్టుకోవడం తప్ప మరే అవకాశం లేదని ఆమె వ్యాఖ్యానించారు. రాష్ట్రపతి పాలనలోకి వెళ్లిన సమయంలోనే తొలిసారి జమ్మూకాశ్మీర్లో మిలిటెంట్లు పుట్టుకొచ్చారని, ఆ తర్వాత ఆర్టికల్ 370 రద్దుతో మరోసారి
from Oneindia.in - thatsTelugu https://ift.tt/36hsFsB
తుపాకులు పట్టుకోవడం తప్ప యువతకు మరో మార్గం లేదు: మెహబూబా ముఫ్తీ వివాదాస్పదం
Related Posts:
గణేష్ ఉత్సవాల నిర్వహణ మీద టీఆర్ఎస్ కుట్రలు ఊరుకోం : బండి సంజయ్గణేష్ నవరాత్రి ఉత్సవాలు నిర్వహించడంపై ఆంక్షలు పెట్టి టిఆర్ఎస్ ప్రభుత్వం కుట్రలు చేస్తోందని బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ఫైర్ అయ్యారు. ఎంఐఎం చే… Read More
ఎస్పీ చరణ్ కన్నీటిపర్యంతం - ఎస్పీ బాలు కండిషన్ పై తాజా వీడియో - ఆ 5 నిమిషాలు..తండ్రి ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం ఆరోగ్య పరిస్థితిని తలుచుకూంటూ కొడుకు ఎస్పీ చరణ్ తీవ్రభావోద్వేగానికి లోనయ్యారు. కళ్లలో నీళ్లు తిరుగుతుండగా, వణుకుతున్న గొం… Read More
Illegal love: అక్రమ సంబంధం, ప్రియుడితో భార్య స్కెచ్, ఫ్రెండ్స్ తో భర్త రివర్స్ స్కెచ్, క్లైమాక్స్!చెన్నై/ తిరువున్నామలై: జైల్లో ఉన్న భర్తను విడిపించి బయటకు తీసుకువచ్చే సమయంలో అతని స్నేహితుడిని వలలో వేసుకున్న భార్య ఎంజాయ్ చేసింది. తన భర్త ఎంతకాలం జై… Read More
ఏపీలో కరోనా మృత్యుకేళి- 24 గంటల్లో 95 మరణాలు- 3 వేలు దాటిన మృతుల సంఖ్య...ఏపీలో కరోనా కల్లోలం కొనసాగుతోంది. కొత్త కేసుల సంఖ్య తాజాగా రెండు రోజుల నుంచీ పెరుగుతుండగా.. మరోసారి 24 గంటల్లో 9 వేల మార్కు దాటిపోయింది. మరణాల సంఖ్య క… Read More
ఆ ప్రాజెక్టుపై సీఎం కేసీఆర్ కక్ష-మీరైనా పట్టించుకోండి -కృష్ణా బోర్డు చైర్మన్కు రేవంత్ రెడ్డి వినతిఆరేళ్ల కిందటే అన్ని అనుమతులు పొంది, భూసేకరణ కోసం నిధులు కూడా మంజూరైన ‘నారాయణపేట్ - కొడంగల్ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు'ను ముఖ్యమంత్రి కేసీఆర్ తొక్కిపెట… Read More
0 comments:
Post a Comment