వైసీపీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్రెడ్డి చంద్రబాబు పై చేసిన వ్యాఖ్యల దుమారం ఇంకా తగ్గలేదు. ఈ నేపధ్యంలో ద్వారంపూడిపై టీడీపీ నేత పంచుమర్తి అనురాధ ఫైర్ అయ్యారు . సీఎం జగన్కి ద్వారంపూడి చంద్రశేఖర్రెడ్డి బినామీ అని ఆమె ఆరోపించారు. జగన్ సొంత పత్రిక కార్యాలయాలు ద్వారంపూడి పేరు మీద ఉన్నాయని ఆమె ఆరోపణలు గుప్పించారు .
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2R5WZQJ
ద్వారంపూడిది నేర చరిత్ర... జగన్ బినామీ .. పంచుమర్తి అనురాధ సంచలన వ్యాఖ్యలు
Related Posts:
డబ్బు ఉండటం కాదు.. తీయాలి, రూ.60 కోట్లు సంపాదించి పెడతానని.. ఇది జగన్ మాట: నాగబాబు షాకింగ్అమరావతి/హైదరాబాద్: మెగా సోదరుడు నాగబాబు ఇటీవల యూట్యూబ్ ఛానల్ ద్వారా టీడీపీ, వైసీపీలపై సెటైర్లు వేస్తున్నారు. రెండు రోజుల క్రితం వైయస్సార్ కాంగ్రెస్ పా… Read More
భాను సప్తమి అంటే ఏమిటి? ఈ నియమాలు ప్రతి ఆదివారానికి27 జనవరి 2019 ఆదివారం రోజు సప్తమి తిధి రావడం వలన దీనిని భాను సప్తమి అంటారు. ఇది చాలా గొప్ప యోగం.సాధారణంగా ఆదివారం రోజు అనేక నియమాలు పాటించాలని ధర్మశాస… Read More
గోవా బీచ్లో రాహుల్ గాంధీ..! పర్యాటకులతో సెల్ఫీలుపనాజీ : ఏఐసీసీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ గోవా తీరంలో సేదదీరుతున్నారు. పార్టీ కార్యక్రమాలు, పార్లమెంట్ శీతాకాల సమావేశాలతో బిజీగా గడిపిన రాహుల్.. విహారయాత… Read More
ప్రియాంక గాంధీకి ఆ వ్యాధి ఉంది, ప్రజల్ని కొడతారు: సుబ్రహ్మణ్య స్వామి సంచలనంన్యూఢిల్లీ: ప్రత్యక్ష రాజకీయాల్లోకి అడుగుపెట్టనున్న ప్రియాంక గాంధీకి ఓ వ్యాధి ఉందని భారతీయ జనతా పార్టీ నేత, రాజ్యసభ సభ్యులు సుబ్రహ్మణ్య స్వామి ఆరోపించ… Read More
పద్మశ్రీ జాబితాలో ఛాయ్వాలా.. ప్రకాష్ రావు మన తెలుగువారే..!పద్మశ్రీ పురస్కారం జాబితాలో సామాన్యుడికి చోటు దక్కింది. ఓ ఛాయ్వాలాకు అరుదైన గౌరవం లభించింది. సంపాదించే దాంట్లో కొంత సమాజ సేవకు ఉపయోగించాలనే ఆయన సంకల్… Read More
0 comments:
Post a Comment