హైపవర్ కమిటీ నివేదికపై చర్చించేందుకు ఏపీ కేబినెట్ శనివారం సమావేశం కానుంది. మధ్యాహ్నం 3 గంటలకు సచివాలయంలో ఈ సమావేశం జరగనుంది. పరిపాలన వికేంద్రీకరణ,సమగ్రాభివృద్దికి సంబంధించి హైపవర్ కమిటీ ఇచ్చిన నివేదికపై కేబినెట్ చర్చించనుంది. నిజానికి హైపవర్ కమిటీ నివేదికపై ఈ నెల 20వ తేదీన కేబినెట్ సమావేశం నిర్వహించి.. ఆ తర్వాత అసెంబ్లీని ఏర్పాటు చేయాలని
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2R2fu8j
రాజధానిపై రేపే తేల్చేస్తారా..? ఏపీ కేబినెట్ భేటీపై ఉత్కంఠ
Related Posts:
ముంగర్లో చల్లారని హింస: ఎస్పీని విధుల నుంచి తప్పించిన ఎన్నికల సంఘంముంగర్లో మరోసారి హింస చెలరేగింది. బసుదేవ్పూర్ పోలీసు పోస్టుకు కొందరు నిప్పంటించింది. ఎస్పీ కార్యాలయంపై కూడా దాడి చేశారు. ముంగర్లో ఉద్రిక్త పరిస్థిత… Read More
5జీ నెట్వర్క్ కారణంగా తుపాన్ల సమాచారం అందకపోయే ప్రమాదం ఉందాఉపగ్రహాల నుంచి వచ్చే వాతావరణ సూచనలకు అమెరికాలో 5జీ మొబైల్ డాటా నెట్వర్క్ ఆటంకాలు కలిగించే ప్రమాదం ఉందని వాతావరణ శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు. 5జీ… Read More
ప్రైవేట్ ఆస్పత్రులకు జగన్ హెచ్చరికలు- ఉద్యోగులకు హెల్త్స్కీమ్ వర్తించకపోతే 10 రెట్లు ఫైన్..ఏపీలో వైఎస్సార్ ఆరోగ్యశ్రీ పథకం ఘనంగా అమలు చేస్తున్నట్లు చెప్పుకుంటున్న వైసీపీ సర్కారు క్షేత్రస్ధాయిలో ఇబ్బందులను మాత్రం పట్టించుకోవడం లేదని మరోసారి … Read More
గాలిలో చాపర్: 40 నిమిషాల తర్వాత తిరిగి పాట్నాకే.. మనోజ్ తివారీ సహా క్యాంపెయినర్స్.బీహర్ అసెంబ్లీ ఎన్నికల్లో నేతలు బిజీ బిజీగా ఉన్నారు. ఆయా పార్టీల కోసం స్టార్ క్యాంపెయినర్లు రంగంలోకి దిగారు. బీజేపీ తరఫున ఎంపీ మనోజ్ తివారీ రంగంలోకి ద… Read More
బీహార్ ఎన్నికల సిత్రాలు- లాక్డౌన్ పొడిగింపుపై కులమతాల వారీగా ఓటర్ల చీలికబీహార్ అసెంబ్లీ ఎన్నికల ప్రచారం హోరాహోరీగా సాగుతోంది. తొలి దశ పోలింగ్ ముగిసినప్పటికీ రెండోదశ, మూడో దశ పోలింగ్ కోసం వివిధ పార్టీలు, కూటములు హోరాహోరీ … Read More
0 comments:
Post a Comment