Friday, January 17, 2020

మున్సిపోల్స్ .. తెలంగాణలో టీఆర్ఎస్ ఎన్నికల ప్రచార జోరు .. మంత్రుల మాటల హోరు

తెలంగాణలో మున్సిపల్ ఎన్నికల ప్రచారం జోరుగా సాగుతుంది. మంత్రులు పోటీపడి మరీ ప్రచారం నిర్వహిస్తున్నారు.ముఖ్యంగా టీఆర్ఎస్ పార్టీ ప్రచారంలోనూ దూసుకుపోతుంది. తెలంగాణా రాష్ట్రంలో అన్ని చోట్లా విజయం సాధించి భారీ మెజార్టీతో సత్తా చాటాలని గులాబీ బాస్ పార్టీ నేతలకు సూచించిన నేపధ్యంలో మంత్రులు, ఎమ్మెల్యేలు రంగంలోకి దిగారు . ఇక ఈ నేపధ్యంలో గులాబీ పార్టీ

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2tuUIoS

Related Posts:

0 comments:

Post a Comment