Monday, November 9, 2020

Bihar Assembly Elections 2020 Results:బీహారీలు ఎవరికి పట్టం కట్టనున్నారు..?

పాట్నా: బీహార్‌లో అసెంబ్లీ ఎన్నికలు నవంబర్ 7తో ముగిశాయి. ఇక అదే రోజున ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు కూడా వచ్చేశాయి. అయితే దాదాపు అన్ని ఎగ్జిట్ పోల్స్ ఈ సారి బీహార్‌ను ఏలేది ఆర్జేడీ నేతృత్వంలోని మహాకూటమే అని తేల్చేశాయి. ఇక సీఎంగా తేజస్వీ యాదవ్ ప్రమాణస్వీకారం చేయడమే మిగిలిందని ఎగ్జిట్ పోల్స్ చెప్పాయి. అయితే కొన్ని

from Oneindia.in - thatsTelugu https://ift.tt/3lfUmIq

Related Posts:

0 comments:

Post a Comment