న్యూఢిల్లీ: అఖిల భారత జాతీయ కాంగ్రెస్లో అత్యున్నత విభాగం.. శుక్రవారం సమావేశం కానుంది. ఉదయం 11 గంటలకు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ భేటీ కాబోతోంది. కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ భేటీ ప్రధాన అజెండా.. సంస్థాగత ఎన్నికలే. పార్టీ అధ్యక్ష పదవి మొదలుకుని శాశ్వత ఆహ్వానితుడి వరకూ సీడబ్ల్యూసీలో ప్రక్షాళన చోటు చేసుకోవడం ఖాయంగా
from Oneindia.in - thatsTelugu https://ift.tt/3fF3t3E
కాంగ్రెస్లో సంస్థాగత ఎన్నికల వేడి: పార్టీ పగ్గాలు బయటి వ్యక్తికి? సీడబ్ల్యూసీ భేటీ రేపే
Related Posts:
తెలంగాణను ఏం చేస్తున్నారు కేసీఆర్.. కిషన్ రెడ్డి సూటి ప్రశ్నలు..!హైదరాబాద్ : తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావుపై కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డి మండిపడ్డారు. దేశంతో పాటు ప్రపంచవ్యాప్తంగా ఆర్థిక … Read More
24*7: గజరాజుకు గార్డులు, రాజసం ఒలకబోస్తూ, ఠీవీగా రహదారుల్లో రాజులా నడక..గజరాజు.. ఆ ఠీవి, రాజసం కనిపిస్తోంది. మావాటిల జీవనాధారం అయిన ఏనుగులను చూసి జనం బెంబేలెత్తిపోతుంటారు. చిన్నారులు అయితే సంబరపడిపోతుంటారు. ప్రధానంగా ఆలయాల… Read More
హ్యాట్సాఫ్: సేంద్రీయ కూరగాయల కోసం ఈ కలెక్టర్ 10 కి.మీ నడిచి వెళతారట..!మేఘాలయా: అసలే ఈశాన్యా భారతం. అడవులు ఎక్కువే. అక్కడ సదుపాయాలు కూడా చెప్పాలంటే కాస్త తక్కువే. ఎటు చూసిన కొండలు లోయలు. పైగా ప్రాణాలకు రక్షణ కూడా ఉంటుందన్… Read More
ఆ కేంద్ర మంత్రిపై టీడీపీ ఒత్తిడి: సీఎం జగన్ కు వ్యతిరేకంగా: నేరుగా అక్కడే తేల్చేలా..!ఏపీలో పీపీఏల రగడ కంటిన్యూ అవుతూనే ఉంది. మరోసారి కేంద్ర మంత్రి నుండి ఏపీ సీఎం కు ఇదే అంశం పైన లేఖ అందింది. జగన్ మాత్రం తన పట్టు వీడటం లేదు. లేఖ వచ్చిన … Read More
రివర్స్ టెండరింగ్లో రూ.200 కోట్లు ఆదా అయినా మంచిదే... జీవీఎల్ నర్సింహరావుపోలవవరం ప్రాజెక్టు రివర్స్ టెండరింగ్లో కనీసం రూ.200 కోట్లు ఆదా అయినా ఆహ్వానించదగ్గ విషయమని బీజేపీ ఎంపీ జీవీఎల్ నర్సింహరావు అన్నారు. ఖర్చు తగ్గించి ప… Read More
0 comments:
Post a Comment