Thursday, November 26, 2020

గ్రేటర్ వార్ .. వివాదాస్పద ప్రసంగాలను పరిశీలిస్తున్నాం, చర్యలు తప్పవని డీజీపీ వార్నింగ్

గ్రేటర్ ఎన్నికల ప్రచారంలో రాజకీయ నేతలు చేస్తున్న ప్రసంగాలు మత విద్వేషాలను రెచ్చగొట్టేలా ఉన్నాయని ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో ప్రసంగాలను పరిశీలిస్తున్నామని పేర్కొన్నారు డీజీపీ మహేందర్ రెడ్డి. విద్వేషాలు రెచ్చగొడుతున్న నేతలపై కేసులు నమోదు చేస్తామని ఆయన తెలిపారు. గ్రేటర్ ఎన్నికల ప్రచారం జోరుగా సాగుతున్న సమయంలో డీజీపీ చేసిన ప్రకటన ప్రస్తుతం హాట్ టాపిక్ గా

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2KxltBh

Related Posts:

0 comments:

Post a Comment