గ్రేటర్ ఎన్నికల ప్రచారంలో రాజకీయ నేతలు చేస్తున్న ప్రసంగాలు మత విద్వేషాలను రెచ్చగొట్టేలా ఉన్నాయని ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో ప్రసంగాలను పరిశీలిస్తున్నామని పేర్కొన్నారు డీజీపీ మహేందర్ రెడ్డి. విద్వేషాలు రెచ్చగొడుతున్న నేతలపై కేసులు నమోదు చేస్తామని ఆయన తెలిపారు. గ్రేటర్ ఎన్నికల ప్రచారం జోరుగా సాగుతున్న సమయంలో డీజీపీ చేసిన ప్రకటన ప్రస్తుతం హాట్ టాపిక్ గా
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2KxltBh
గ్రేటర్ వార్ .. వివాదాస్పద ప్రసంగాలను పరిశీలిస్తున్నాం, చర్యలు తప్పవని డీజీపీ వార్నింగ్
Related Posts:
అమెరికా పారిపోయినా, భారత్ నిలబడే -అఫ్గానిస్థాన్లో ఎంబసీ మూయలేదు, కాబూల్లో సేవలు కొనసాగింపుభారత్ తో సరిహద్దులు పంచుకునే అఫ్గానిస్థాన్ లో పరిస్థితులు మళ్లీ అల్లకల్లోలంగా మారాయి. గెలవలేని యుద్ధాన్ని 20 ఏళ్లపాటు కొనసాగించిన అమెరికా.. ఎట్టకేలకు… Read More
మోదీ మార్కు మరో మార్పు: కేబినెట్ విస్తరణ వేళ కేంద్రంలో కొత్తగా సహకార శాఖ ఏర్పాటు, ఇదీ లక్ష్యంకట్టడాల నుంచి కరెన్సీ నోట్ల దాకా, సంస్థల నుంచి శాఖల దాకా ప్రతిదాంట్లోనూ కాంగ్రెస్ మార్కును వదిలించుకుంటూ కొత్త మార్పులు చేయడం ప్రధాని మోదీకి బాగా అలవా… Read More
షాక్: కేంద్ర ఆరోగ్య శాఖా గుజరాత్కే -మాండవీయకు ఛాన్స్ -కొత్త కేంద్ర మంత్రుల శాఖలివేదేశ పరిపాలనకు సంబంధించి అతి కీలకమైన కేంద్ర కేబినెట్ లో మరో అతి ప్రధాన శాఖా గుజరాత్ కే దక్కింది. కరోనా విలయకాలంలో కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రిగా గుజరాత్ కు… Read More
క్లైమాక్స్ కు అమరావతి దర్యాప్తు- అసైన్డ్ స్కాంపైనే వైసీపీ ఆశలు-నారాయణకు ఉచ్చు ?ఏపీలో రాజధాని అమరావతి ప్రకటన, నిర్మాణం నేపథ్యంలో చోటు చేసుకుందని చెబుతున్న భూముల కుంభకోణంపై సీఐడీ దర్యాప్తు తుది దశకు చేరుకుందని వైసీపీ సర్కారు ప్రకటి… Read More
జగన్తో పోరు ఉధృతం: ఏపీ జల దోపిడీపై 6గంటలు సమీక్ష -కృష్ణాపై కేసీఆర్ కీలక నిర్దేశంకృష్ణా నదీ జలాలకు సంబంధించి తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ మధ్య కొనసాగుతోన్న వివాదం రోజురోజుకూ ముదురుతున్నది. పంచాయితీ తీర్చాల్సిన కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర… Read More
0 comments:
Post a Comment