Thursday, November 26, 2020

రాజధానిపై బీజేపీ భారీ మెలిక -పవన్ వత్తాసు -‘జగనన్నతోడు’, వీసీల భర్తీ కథ తెలుసా: ఎంపీ రఘురామ

నర్సాపురం ఎంపీ రఘురామకృంరాజుపై వైసీపీ దాఖలు చేసిన అనర్హత వేటు పిటిషన్ ఇంకా లోక్ సభలో పెండింగ్ లో ఉంది. చాలా కాలంగా సొంత పార్టీపై, సీఎం జగన్ పై తీవ్ర స్థాయి విమర్శలు చేస్తోన్న ఎంపీ రఘురామ.. గుండె సంబంధిత ఇబ్బందులతో చికిత్సకు సిద్ధమైన తర్వాత కూడా విమర్శల పరంపరను కొనసాగిస్తున్నారు. తాజాగా కేంద్రంలోని బీజేపీని,

from Oneindia.in - thatsTelugu https://ift.tt/3mcxr1d

0 comments:

Post a Comment