ఆంధ్ర ప్రదేశ్ అసెంబ్లీ శీతాకాల సమావేశాలు నేడు ప్రారంభమయ్యాయి. తొలిరోజే అసెంబ్లీ రచ్చ రచ్చగా మారి టిడిపి నేతల సస్పెన్షన్ కు దారి తీసింది. ఇక శాసనమండలిలోనూ రచ్చ కొనసాగింది. తుపాను పంట నష్టంపై శాసనమండలిలో అధికార ప్రతిపక్ష నేతల మధ్య మాటల యుద్ధం జరిగింది. అధికార పార్టీ మంత్రులు చంద్రబాబుపై విరుచుకుపడ్డారు. అసలు వ్యవసాయమే దండగని
from Oneindia.in - thatsTelugu https://ift.tt/3lo4fmy
మండలిలో చంద్రబాబు 'మనసులోమాట' రచ్చ .... ముగ్గురు మంత్రుల మూకుమ్మడి దాడి
Related Posts:
కాంగ్రెస్లో చేరిన రెండో రోజే మోడీపై బాలీవుడ్ నటి ఊర్మిళా ఘాటు విమర్శలుముంబై: కాంగ్రెస్లో చేరి ఒక రోజు పూర్తయిన వెంటనే ప్రముఖ బాలీవుడ్ నటి ఊర్మిళా మటోండ్కర్ ప్రధాని మోడీపై విమర్శనాస్త్రాలు సంధించారు. ప్రధాని మోడీ నేతృత్వ… Read More
ఆర్జేడీలో వారసత్వ పోరు : పార్టీ యూత్ వింగ్ పదవికి తేజస్వియాదవ్ రాజీనామాబీహార్ : లోక్సభ ఎన్నికలకు కొద్ది రోజుల ముందు బీహార్లో ఆర్జేడీకి పెద్ద షాక్ తగిలింది. ఆ పార్టీ ఎమ్మెల్యే లాలూ ప్రసాద్ యాదవ్ పెద్ద కుమారుడు తేజ్ ప్రతా… Read More
మోడీ పై వారణాసి నుంచి పోటీ చేస్తా...ప్రియాంకా గాంధీ వ్యాఖ్యలు దేనికి సంకేతం..?రాయ్ బరేలీ: కాంగ్రెస్ జనరల్ సెక్రటరీ ప్రియాంకా గాంధీ ఆ పార్టీకి కంచుకోటగా ఉన్న అమేథీ, రాయ్బరేలీలో పర్యటించారు. అయోధ్యకు బయలు దేరి వెళ్లేముందు సొంత ఇం… Read More
ఆ రెండు జిల్లాలకు కొత్త ఎస్పీలు, ఐబీ చీఫ్పై కొనసాగుతోన్న కన్ఫ్యూజన్హైదరాబాద్ : ఏపీలో ఐపీఎస్ బదిలీలపై పొలిటికల్ వార్ కొనసాగుతోంది. అధికార, విపక్షాల మధ్య మాటల మంటలు రాజేసింది. వైసీపీ నేతలు సీఈసీకి ఫిర్యాదు చేయడంతో మొదలై… Read More
షాకింగ్ ... ఎన్నికల సమయంలో బీజేపీ నాయకుడి ఇంటిపై బాంబులతో మావోల దాడిఒకపక్క ఎన్నికలు సమీపిస్తున్న సమయంలో బీహార్ లో మావోలు రెచ్చిపోయారు. దేశ వ్యాప్తంగా ఎన్నికల హడావిడి నెలకొన్న తరుణంలో మావోల దాడి ఒక్కసారిగా దేశాన్ని ఉలిక… Read More
0 comments:
Post a Comment