Monday, November 30, 2020

మండలిలో చంద్రబాబు 'మనసులోమాట' రచ్చ .... ముగ్గురు మంత్రుల మూకుమ్మడి దాడి

ఆంధ్ర ప్రదేశ్ అసెంబ్లీ శీతాకాల సమావేశాలు నేడు ప్రారంభమయ్యాయి. తొలిరోజే అసెంబ్లీ రచ్చ రచ్చగా మారి టిడిపి నేతల సస్పెన్షన్ కు దారి తీసింది. ఇక శాసనమండలిలోనూ రచ్చ కొనసాగింది. తుపాను పంట నష్టంపై శాసనమండలిలో అధికార ప్రతిపక్ష నేతల మధ్య మాటల యుద్ధం జరిగింది. అధికార పార్టీ మంత్రులు చంద్రబాబుపై విరుచుకుపడ్డారు. అసలు వ్యవసాయమే దండగని

from Oneindia.in - thatsTelugu https://ift.tt/3lo4fmy

Related Posts:

0 comments:

Post a Comment