Friday, March 29, 2019

ఆ రెండు జిల్లాలకు కొత్త ఎస్పీలు, ఐబీ చీఫ్‌పై కొనసాగుతోన్న కన్ఫ్యూజన్

హైదరాబాద్ : ఏపీలో ఐపీఎస్ బదిలీలపై పొలిటికల్ వార్ కొనసాగుతోంది. అధికార, విపక్షాల మధ్య మాటల మంటలు రాజేసింది. వైసీపీ నేతలు సీఈసీకి ఫిర్యాదు చేయడంతో మొదలైన బదిలీ ప్రక్రియ ఇష్యూ .. జీవోల జారీతో పీక్ స్టేజీకి చేరింది. అయితే ఈసీ జీవోను కాక మరో జీవో జారీచేసి తెలివిగా వ్యవహరించింది ఏపీ సర్కార్. కానీ ఐబీ చీఫ్ పోస్టింగ్‌పై మాత్రం సస్పెన్స్ కొనసాగుతోంది.

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2Up0eoR

Related Posts:

0 comments:

Post a Comment