దేశంలో విద్యా వ్యవస్థ, ఆన్ లైన్ విధానంపై ఎప్పుడో ముగిసిన చర్చ మళ్లీ మొదలైంది. ‘నిమిషం' నిబంధన వల్ల పరీక్ష రాయలేకపోయామనో, మంచి మార్కులు రాలేదన్న బాధతోనో, ఫేలయ్యామన్న అవమానంతోనే ప్రాణాలు తీసుకుంటోన్న పిల్లల సంఖ్య తక్కువేమీకాదు. ఈ నేపథ్యంలో సరస్వతీపుత్రుడైన ఓ అనాథ బాలుడి గాథ అందరినీ కదిలిస్తున్నది. అతను కష్టపడి సాధించిన ఐఐటీ సీటు..
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2Vjkyqg
Monday, November 30, 2020
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment