ముంబై: కాంగ్రెస్లో చేరి ఒక రోజు పూర్తయిన వెంటనే ప్రముఖ బాలీవుడ్ నటి ఊర్మిళా మటోండ్కర్ ప్రధాని మోడీపై విమర్శనాస్త్రాలు సంధించారు. ప్రధాని మోడీ నేతృత్వంలో దేశంలో అసహనం పెరిగిపోయిందని ఊర్మిళా విమర్శించారు. పార్టీలో చేరిన రెండో రోజే ఊర్మిలా మోడీ విధానాలను ప్రశ్నించారు. అంతేకాదు పలు ఆరోపణలు కూడా ఆమె సంధించారు. పేదలకు మోడీ అన్యాయం చేశాడు...న్యాయ్ పథకంతో మేము న్యాయం చేస్తాం: రాహుల్ గాంధీ
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2UgDozp
కాంగ్రెస్లో చేరిన రెండో రోజే మోడీపై బాలీవుడ్ నటి ఊర్మిళా ఘాటు విమర్శలు
Related Posts:
మోడెర్నా వ్యాక్సిన్ అధిక రక్షణ.. ఫైజర్తోపాటు టీకా... 2021లో భారీగా కొనుగోలు..కరోనా వైరస్ వ్యాక్సిన్స్ మంచి ప్రభావం చూపుతున్నాయి. ఒక్కో టీకా 90 శాతానికి పైగా ఎఫెక్టు ఇస్తున్నాయి. మోడెర్నా వ్యాక్సిన్ అధికంగా రక్షణ ఇస్తుందని నిపుణ… Read More
సీఎం ఫాంహౌజ్ ముందు ధర్నా చేస్తా: బీజేపీ ఎమ్మెల్యే రాజా సింగ్ వార్నింగ్..తెలంగాణ రాష్ట్రంలోనూ గోవుల స్మగ్లింగ్ జరుగుతోంది. అడపా దడపా పట్టుకుంటున్న రవాణా మాత్రం ఆగడం లేదు. మంగళవారం మరో 33 గోవులను పట్టుకున్నారు. గోవుల స్మగ్లి… Read More
ఏపీలో స్వల్పంగా పెరిగిన కరోనా కేసులు: జిల్లాల వారీగా కొత్త కేసులివే, పరీక్షల ధరల తగ్గింపుఅమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా పాజిటివ్ కేసులు స్వల్పంగా పెరిగాయి. ఇంతకుముందు రోజు కేవలం 300 కరోనా కేసులే నమోదు కాగా, తాజాగా, 500 కరోనా పాజిటి… Read More
విభేదాలున్నా..! జో బైడెన్కు వ్లాదిమిర్ పుతిన్ అభినందనలు, ఇప్పుడే ఎందుకంటే..?మాస్కో: ఎట్టకేలకు రాష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్.. అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో ఘన విజంయ సాధించిన జో బైడెన్కు అభినందనలు తెలిపారు. ఎలక్టోరల్ కాలేజీ… Read More
జగన్కు కేశినేని శ్వేత వార్నింగ్ -సునామీని తట్టుకోగలరా? -సీఎం ఇంట్లో సూట్ కేసులు -అమరావతి పోరుఆంధ్రప్రదేశ్ లో మూడు రాజధానుల ఏర్పాటుకు సంబంధించి ముఖ్యమంత్రి వైఎస్ జగన్ అసెంబ్లీలో ప్రకటన, ఆ వెంటనే మొదలైన అమరావతి రైతుల నిరసనలకు ఏడాది పూర్తికావొచ్చ… Read More
0 comments:
Post a Comment