ముంబై: కాంగ్రెస్లో చేరి ఒక రోజు పూర్తయిన వెంటనే ప్రముఖ బాలీవుడ్ నటి ఊర్మిళా మటోండ్కర్ ప్రధాని మోడీపై విమర్శనాస్త్రాలు సంధించారు. ప్రధాని మోడీ నేతృత్వంలో దేశంలో అసహనం పెరిగిపోయిందని ఊర్మిళా విమర్శించారు. పార్టీలో చేరిన రెండో రోజే ఊర్మిలా మోడీ విధానాలను ప్రశ్నించారు. అంతేకాదు పలు ఆరోపణలు కూడా ఆమె సంధించారు. పేదలకు మోడీ అన్యాయం చేశాడు...న్యాయ్ పథకంతో మేము న్యాయం చేస్తాం: రాహుల్ గాంధీ
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2UgDozp
Friday, March 29, 2019
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment