ఇవాళ వెలగపూడి సచివాలయంలో సమావేశమైన ఏపీ కేబినెట్ పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. ఇందులో నివర్ తుపానుపై చర్చతో పాటు అసెంబ్లీలో ప్రవేశపెట్టాల్సిన బిల్లుల ఆమోదం, ఇళ్ల స్ధలాల పంపిణీతో పాటు పలు కొత్త సంక్షేమ పథకాల ప్రారంభంపై కేబినెట్ చర్చించింది. వచ్చే నెలలో రాష్ట్రంలో అమలు చేయాల్సిన పలు సంక్షేమ పథకాలపైనా కేబినెట్లో చర్చ జరిగింది.
from Oneindia.in - thatsTelugu https://ift.tt/3q4Jz6P
ఏపీ కేబినెట్ కీలక నిర్ణయాలు- అసెంబ్లీ అజెండా, కొత్త పథకాల ప్రారంభానికి ఆమోదం
Related Posts:
'హైకోర్టు సాక్షిగా బయటపడిన దొంగతనం': వైసీపీకి 2014 కంటే తక్కువ సీట్లు వస్తాయా?అమరావతి: డేటా చోరీ పైన ఆంధ్రప్రదేశ్ మంత్రి, టీడీపీ నేత నారా లోకేష్ వైసీపీ అధినేత వైయస్ జగన్మోహన్ రెడ్డి, తెలంగాణ ప్రభుత్వంపై సోమవారం నిప్పులు చెరిగారు… Read More
అభినందన్కు మళ్లీ ఫైటర్ జెట్ పైలట్ బాధ్యతలు అప్పగిస్తారా అంటే?న్యూఢిల్లీ: ఎయిర్ ఫోర్స్ వింగ్ కమాండర్ అభినందన్కు వైద్య పరీక్షలు నిర్వహిస్తున్నామని ఎయిర్ చీఫ్ మార్షల్ బీఎస్ ధనోవా సోమవారం అన్నారు. ఆయన కోయంబత్తూరులో… Read More
ఆ కూతకు 50 ఏళ్లు.. నిర్విరామంగా సేవలు.. శభాష్ రాజధానికోల్కతా : భారతీయ రైల్వేకు సరికొత్త నిర్వచనం చెప్పిన రాజధాని ఎక్స్ప్రెస్ హాఫ్ సెంచరీ కొట్టింది. 49 ఏళ్లు పూర్తి చేసుకుని 50వ ఏట అడుగుపెట్టింది. 1969ల… Read More
డేటా చోరీ పై స్పందించిన ప్రతిపక్షం..! టీడిపి డ్రామాగా కొట్టిపారేసిన బుగ్గన..!!హైదరాబాద్ : వ్యక్తిగత సమాచార గోప్యత రాజ్యాంగ హక్కని అవసరమైతే పుట్టస్వామి కేసు చదవండని వైసీపీ ఎమ్మెల్యే బుగ్గన రాజేంద్రనాథ్రెడ్డి టీడిపి నేతలకు సూచ… Read More
డెకాయ్ ఆపరేషన్: పాక్ ను దెబ్బకొట్టిన వైమానిక దళం.. సరికొత్త వ్యూహాన్ని అనుసరించిన వైనంశ్రీనగర్: జమ్మూకాశ్మీర్ లో నియంత్రణ రేఖకు అవతల, పాకిస్థాన్ భూభాగంలో ఉన్నపై ఉన్న బాలాకోట్లో సమీపంలోని జైషె మహమ్మద్ ఉగ్రవాద శిక్షణ శిబిరంపై కిందటి నెల… Read More
0 comments:
Post a Comment