ఇవాళ వెలగపూడి సచివాలయంలో సమావేశమైన ఏపీ కేబినెట్ పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. ఇందులో నివర్ తుపానుపై చర్చతో పాటు అసెంబ్లీలో ప్రవేశపెట్టాల్సిన బిల్లుల ఆమోదం, ఇళ్ల స్ధలాల పంపిణీతో పాటు పలు కొత్త సంక్షేమ పథకాల ప్రారంభంపై కేబినెట్ చర్చించింది. వచ్చే నెలలో రాష్ట్రంలో అమలు చేయాల్సిన పలు సంక్షేమ పథకాలపైనా కేబినెట్లో చర్చ జరిగింది.
from Oneindia.in - thatsTelugu https://ift.tt/3q4Jz6P
ఏపీ కేబినెట్ కీలక నిర్ణయాలు- అసెంబ్లీ అజెండా, కొత్త పథకాల ప్రారంభానికి ఆమోదం
Related Posts:
27న ఏపీ కేబినెట్: రచ్చబండ తరహా: జిల్లాల్లో విస్తృత పర్యటన దిశగా వైఎస్ జగన్అమరావతి: మంత్రివర్గ సమావేశానికి ముహూర్తం ఖాయమైంది. వచ్చేనెల 27వ తేదీన కేబినెట్ భేటీ కానుంది. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఈ సమావేశానికి అధ్యక్షత… Read More
పుష్కరాలకు కర్నూలు ముస్తాబు: భారీ బందోబస్తు: ఘాట్ల వివరాలివే: స్పెషల్ బస్సులుకర్నూలు: పవిత్ర తుంగభద్ర పుష్కరాల కోసం కర్నూలు జిల్లా ముస్తాబైంది. పుష్కరాలను విజయవంతం చేయడానికి జిల్లా అధికారులు అన్ని ఏర్పాట్లను పూర్తి చేశారు. ముఖ్… Read More
Aishwarya:డీకే కుమార్తె ఐశ్వర్య నిశ్చితార్థం, పొలిటికల్ వార్ పక్కనపెట్టి హాజరైన సీఎం, అందరూ హ్యాపీ!బెంగళూరు: కేపీసీసీ అధ్యక్షుడు, ట్రబుల్ షూటర్, మాజీ మంత్రి డీకే. శివకుమార్ కుమార్తె ఐశ్వర్య, కాఫీడే కింగ్, దివంగత సిద్దార్థ హెగ్డే కుమారుడు అమార్థల వివ… Read More
కపిల్ సిబాల్పై సల్మాన్ ఖుర్షీద్ కస్సు బుస్సు.. సొంత పార్టీపై విమర్శలు సరికాదు..బీహర్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు కాంగ్రెస్ పార్టీలో కుంపటి పెట్టాయి. పార్టీ ప్రభావంపై సీనియర్ నేత కపిల్ సిబాల్ నర్మగర్భ వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే.… Read More
ఆంధ్రప్రదేశ్: సోషల్ మీడియా పోస్టుల గొడవ సీబీఐ దర్యాప్తు దాకా ఎలా వెళ్లింది?ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు ఈ మధ్య పదే పదే హైకోర్టు చుట్టూ తిరుగుతున్నాయి. హైకోర్టులోని కొందరు న్యాయమూర్తులను కించపరిచేలా సోషల్ మీడియాలో కొందరు ఉద్దేశపూర్వ… Read More
0 comments:
Post a Comment