శబరిమల అయ్యప్ప భక్తులకు అందించే ఔషధ జలాన్ని ఇకపై స్టీల్ బాటిళ్లలో అందించాలని ట్రావెన్కోర్ దేవస్వం బోర్డు(టీడీబీ) నిర్ణయించింది. కోవిడ్ 19 నేపథ్యంలో బోర్డు ఈ నిర్ణయం తీసుకుంది. ఔషధ జలంతో కూడిన ఈ స్టీల్ బాటిల్స్ను పంబా బేస్ క్యాంప్ వద్ద భక్తులకు అందించనున్నారు. ఇందుకోసం పంబా కౌంటర్ వద్ద భక్తులు రూ.200 డిపాజిట్ చేయాల్సి
from Oneindia.in - thatsTelugu https://ift.tt/33hHhaM
శబరిమల : ఇకపై స్టీల్ బాటిళ్లలో ఔషధ జలం... బాటిల్ తిరిగిస్తే డబ్బులు రీఫండ్
Related Posts:
జగన్ తో అవంతి భేటీ..! : విశాఖ వైసిపి నేతలకు పిలుపు: ఆ సీటు పైనే షరతు..!టిడిపిలో మరో వికెట్ పడుతోంది. ఎంపీగా ఉన్న నేత పార్టీ మారేందుకు సిద్దమయ్యారు. అనకాపల్లి ఎంపి అవంతి శ్రీనివా సరావు ఈ రోజు జగన్ ను కలవనున్నారు… Read More
ఎన్టీఆర్ అభిమానులను ఏడిపిస్తోందా..? ఆర్జీవి లక్ష్మీస్ ఎన్టీఆర్ ట్రైలర్: టిడిపి లో కొత్త టెన్షన్వర్మ ముందే హెచ్చరించారు. అలాగే ట్రైలర్ రిలీజ్ చేసారు. నిజంగా ఎన్టీఆర్ అభిమానులను బాధించేలా చరిత్రలో జరిగిన సన్నివేశాలను కళ్లకు కట్టారు. ఈ ట… Read More
ప్రియాంకగాంధీపై 'అసభ్య ప్రచారం' తగదు.. సైబర్ క్రైమ్ పోలీసులకు \"ఫిర్యాదు\"..!హైదరాబాద్ : సోషల్ మీడియా ఎంత ఉపయోగకరంగా ఉంటుందో.. అదే స్థాయిలో అసత్య ప్రచారాలకు వేదికవుతోంది. వ్యక్తిగత స్వేచ్ఛకు భంగం కలిగించేలా కొందరు పెడుతున్న పో… Read More
యాదాద్రి ఆలయ సప్త రాజగోపుర నిర్మాణాలు పూర్తి.. జీవకళ ఉట్టిపడేలా శిల్పకళా సృష్టితెలంగాణ రాష్ట్రంలో మహిమాన్విత క్షేత్రం. యాదగిరి లక్ష్మీనరసింహస్వామి కొలువైన పుణ్యక్షేత్రం. అంతర్జాతీయ ఆధ్యాత్మిక దివ్య క్షేత్రం అయిన శ్రీ లక్ష్మీనరసిం… Read More
కొరకరాని కొయ్యగా పంచాయతీ కార్యదర్శుల భర్తీ..! టెక్నికల్ కమిటీకి అప్పజెప్పాలన్న కోర్ట్ ..!హైదరాబాద్ : పంచాయితీ కార్యదర్శుల నియామకాల పట్ల న్యాయస్థానం ప్రభుత్వానికి పలు సూచనలు చేసింది. నియాకాల్లో తలెత్తుతున్న పొరపాట్లను అదిగమించే… Read More
0 comments:
Post a Comment