Wednesday, November 25, 2020

శబరిమల : ఇకపై స్టీల్ బాటిళ్లలో ఔషధ జలం... బాటిల్ తిరిగిస్తే డబ్బులు రీఫండ్

శబరిమల అయ్యప్ప భక్తులకు అందించే ఔషధ జలాన్ని ఇకపై స్టీల్ బాటిళ్లలో అందించాలని ట్రావెన్‌కోర్ దేవస్వం బోర్డు(టీడీబీ) నిర్ణయించింది. కోవిడ్ 19 నేపథ్యంలో బోర్డు ఈ నిర్ణయం తీసుకుంది. ఔషధ జలంతో కూడిన ఈ స్టీల్ బాటిల్స్‌ను పంబా బేస్ క్యాంప్ వద్ద భక్తులకు అందించనున్నారు. ఇందుకోసం పంబా కౌంటర్ వద్ద భక్తులు రూ.200 డిపాజిట్ చేయాల్సి

from Oneindia.in - thatsTelugu https://ift.tt/33hHhaM

Related Posts:

0 comments:

Post a Comment