Wednesday, November 25, 2020

ఆ మహానాయకులపై అక్బరుద్దీన్ వ్యాఖ్యలు గర్హనీయం.. ఎంఐఎం ఎమ్మెల్యేకు కేటీఆర్ కౌంటర్...

జీహెచ్ఎంసీ ఎన్నికల్లో టీఆర్ఎస్-బీజేపీ-ఎంఐఎం మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. అక్రమ కట్టడాల కూల్చివేతలపై మాట్లాడుతూ ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఓవైసీ పీవీ నర్సింహారావు,ఎన్టీఆర్ ఘాట్లను టార్గెట్ చేయడం వివాదాస్పదంగా మారింది. బీజేపీ చీఫ్ బండి సంజయ్ అక్బరుద్దీన్ వ్యాఖ్యలపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడగా... తాజాగా మంత్రి కేటీఆర్ అక్బరుద్దీన్‌ వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించారు.

from Oneindia.in - thatsTelugu https://ift.tt/362XKBo

Related Posts:

0 comments:

Post a Comment