జీహెచ్ఎంసీ ఎన్నికల్లో టీఆర్ఎస్-బీజేపీ-ఎంఐఎం మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. అక్రమ కట్టడాల కూల్చివేతలపై మాట్లాడుతూ ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఓవైసీ పీవీ నర్సింహారావు,ఎన్టీఆర్ ఘాట్లను టార్గెట్ చేయడం వివాదాస్పదంగా మారింది. బీజేపీ చీఫ్ బండి సంజయ్ అక్బరుద్దీన్ వ్యాఖ్యలపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడగా... తాజాగా మంత్రి కేటీఆర్ అక్బరుద్దీన్ వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించారు.
from Oneindia.in - thatsTelugu https://ift.tt/362XKBo
ఆ మహానాయకులపై అక్బరుద్దీన్ వ్యాఖ్యలు గర్హనీయం.. ఎంఐఎం ఎమ్మెల్యేకు కేటీఆర్ కౌంటర్...
Related Posts:
కాక రేపుతున్న సవాళ్లు... 48గంటల డెడ్ లైన్... వైసీపీ-టీడీపీ హోరాహోరీ రాజకీయం...ఆంధ్రప్రదేశ్లో మూడు రాజధానుల ఏర్పాటుపై అధికార వైసీపీ,ప్రతిపక్ష టీడీపీ మధ్య మాటల యుద్దం నడుస్తోంది. మూడు రాజధానులతోనే అన్ని ప్రాంతాలు సమ అభివృద్ది చెం… Read More
సైనిక్పురిలో భారీ చోరీ: నేపాలీ వాచ్మెన్ దంపతులే నిందితులు, రూ. 2 కోట్ల అపహరణహైదరాబాద్: మేడ్చల్ జిల్లా కుషాయిగూడ సైనిక్పురిలోని ఓ రియల్ ఎస్టేట్ వ్యాపారి ఇంట్లో భారీ చోరీ జరిగింది. ఈ ఘటనలో ఇంటి వాచ్మెన్ దంపతులే నిందితులుగా తేల… Read More
ఏపీలో కరోనా: లక్షా 70వేల చేరువలో పాజిటివ్ కేసులు, కొత్తగా 63 మరణాలు, జిల్లాల్లో కేసులు ఇలాఅమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా కేసులు పెరుగుతూనే ఉన్నాయి. కరోనా పరీక్షల సంఖ్య పెంచుతున్న కొద్దీ పాజిటివ్ కేసులు కూడా పెరుగుతున్నాయి. తాజాగా గత… Read More
కశ్మీర్లో అదృశ్యమైన జవాన్ కిడ్నాప్... ఉగ్రవాదుల చెరలో ఉన్నట్లు అనుమానాలు...జమ్మూకశ్మీర్లో ఆదివారం అదృశ్యమైన ఓ ఆర్మీ జవాన్ను ఉగ్రవాదులు కిడ్నాప్ చేసి ఉంటారని ఆర్మీ వర్గాలు భావిస్తున్నాయి. ఆదివారం సాయంత్రం అతను అదృశ్యమవగా... … Read More
సీఎం కేసీఆర్ కు ఐదు రాఖీలే - కరోనా నేపథ్యంలో నిరాడంబరంగారాష్ట్రంలో కరోనా విజృంభణ, అధికార టీఆర్ఎస్ పార్టీకి చెందిన ప్రజాప్రతినిధులు, కీలక నేతలు వైరస్ బారిన పడుతోన్న నేపథ్యంలో ముఖ్యమంత్రి క్యాంప్ కార్యాలయమైన … Read More
0 comments:
Post a Comment