Thursday, November 5, 2020

దుర్గం చెరువు కేబుల్ బ్రిడ్జిపై రోడ్డు ప్రమాదం... డివైడర్‌ను ఢీకొని పల్టీలు కొట్టిన కారు...

హైదరాబాద్‌లో నయా టూరిస్ట్ స్పాట్‌గా మారిన దుర్గం చెరువు కేబుల్ బ్రిడ్జిపై గురువారం(నవంబర్ 5) ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. కేబుల్ బ్రిడ్జిపై వెళ్తున్న ఓ కారు టైర్ పేలిపోవడంతో ఒక్కసారిగా పల్టీలు కొడుతూ బోల్తా పడింది. అయితే ప్రమాదంలో ఎలాంటి ప్రాణ నష్టం జరగకపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. కారులో ఉన్న ప్రయాణికులు సురక్షితంగా బయటపడ్డారు.

from Oneindia.in - thatsTelugu https://ift.tt/3665JMX

Related Posts:

0 comments:

Post a Comment