హైదరాబాద్లో నయా టూరిస్ట్ స్పాట్గా మారిన దుర్గం చెరువు కేబుల్ బ్రిడ్జిపై గురువారం(నవంబర్ 5) ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. కేబుల్ బ్రిడ్జిపై వెళ్తున్న ఓ కారు టైర్ పేలిపోవడంతో ఒక్కసారిగా పల్టీలు కొడుతూ బోల్తా పడింది. అయితే ప్రమాదంలో ఎలాంటి ప్రాణ నష్టం జరగకపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. కారులో ఉన్న ప్రయాణికులు సురక్షితంగా బయటపడ్డారు.
from Oneindia.in - thatsTelugu https://ift.tt/3665JMX
దుర్గం చెరువు కేబుల్ బ్రిడ్జిపై రోడ్డు ప్రమాదం... డివైడర్ను ఢీకొని పల్టీలు కొట్టిన కారు...
Related Posts:
తెలంగాణలో కరోనా వ్యాక్సిన్ డ్రై రన్.. ఏర్పాట్లు పూర్తి.. ఎక్కడెక్కడ అంటే..కరోనా వైరస్.. కరోనా స్ట్రెయిన్ నేపథ్యంలో ఆందోళన నెలకొంది. వ్యాక్సిన్ ప్రయోగాలు తుది దశకు చేరుకున్నాయి. ఇటీవల ఏపీలో గల కృష్ణా జిల్లాలో వ్యాక్సిన్ కోసం … Read More
పాక్ సంచలనం: మూక దాడిలో ధ్వంసమైన హిందూ ఆలయాన్ని మళ్లీ కడతామన్న స్థానిక ప్రభుత్వం -భారత్ నిరసనతోఇస్లామిక్ దేశమైన పాకిస్తాన్ సంచలన నిర్ణయాన్ని ప్రకటించింది. ఇటీవల ముస్లిం అతివాదులు దాడి చేసి, ధ్వంసం చేసిన హిందూ ఆలయాన్ని పునర్నిర్మిస్తామని అక్కడి ప… Read More
8 నుంచి బ్రిటన్ టు ఇండియా ప్లైట్స్ పునరుద్దరణ.. వారానికి 15 ప్లైట్లకు అనుమతి..కొత్త రకం కరోనా స్ట్రెయిన్ హై టెన్షన్ నెలకొంది. ఈ వైరస్ జాడ బ్రిటన్లో కనిపించడంతో అక్కడినుంచి రవాణాను దాదాపుగా అన్నీ దేశాలు నిషేధం విధించాయి. ఇవాళ (శ… Read More
మాటల యుద్ధం.. గులాబీ దళంపై రఘునందన్ రావు ఫైర్, ఎమ్మెల్యేపై రేవంత్ మండిపాటురాష్ట్రంలో ప్రధాన పార్టీ నేతల మధ్య మాటల యుద్ధం జరుగుతోంది. ఒకరిపై మరొకరు విమర్శలు గుప్పించుకుంటున్నారు. అధికార టీఆర్ఎస్ పార్టీని ఎదిరించే శక్తి బీజే… Read More
కన్నకూతురిని రేప్ చేయించిన తల్లి -ప్రియుడి మోజు తీర్చడానికి బిడ్డను పణంగా -బాలికకు గర్భం రావడంతోఅమ్మతనం, మానవత్వం సిగ్గుతో తలదించుకునేలా కామాధురాలైన ఓ తల్లి కనీవినీ ఎరుగని దారుణానికి ఒడిగట్టింది. భర్తను వదిలేసి, ప్రియుడితో సంబంధం కొనసాగిస్తోన్న ఆ… Read More
0 comments:
Post a Comment