Monday, October 28, 2019

దీపావళి రోజే దారుణం: టపాసులు కాలుస్తున్న యువకుడి దారుణ హత్య

భువనేశ్వర్: దీపావళి పండగను ఎంతో సంతోషంగా జరుపుకుంటున్న వేళ ఒడిశా రాజధాని భువనేశ్వర్‌లో దారుణ ఘటన చోటు చేసుకుంది. టాపాసులు కాలుస్తున్నాడంటూ ఓ యువకుడిని కొంతమంది దారుణంగా హత్య చేశారు. దీపావళి పండగ రోజున ఈ ఘటన చోటు చేసుకుంది. ఘటనకు సంబంధించిన వివరాల్లోకి వెళితే.. భువనేశ్వర్ సమీపంలోని సుందర్‌పాడ ప్రాంతంలో అమరేశ్ నాయక్ తన స్నేహితులతో

from Oneindia.in - thatsTelugu https://ift.tt/32U9y51

Related Posts:

0 comments:

Post a Comment