హైదరాబాద్ : ఆర్టీసీ కార్మికుల సమ్మె 24వ రోజుకు చేరింది. ఇటు కార్మికులు బెట్టు చేయడం.. అటు ప్రభుత్వం మెట్టు దిగకపోవడం.. మొత్తానికి ఆర్టీసీ సమ్మె పీక్ స్టేజీకి చేరింది. ఈ నెల 21 నుంచి 30వ తేదీ వరకు కార్మిక సంఘాల జేఏసీ తలపెట్టిన పది రోజుల కార్యాచరణలో భాగంగా రాష్ట్రమంతటా వివిధ రూపాల్లో నిరసన
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2BSnQXG
Monday, October 28, 2019
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment