అమరావతి: తెలుగుదేశం పార్టీకి గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ ఆదివారం రాజీనామా చేసిన విషయం తెలిసిందే. పార్టీతో పాటు ఎమ్మెల్యే పదవికి కూడా రాజీనామా చేశారు. అంతేగాక, పూర్తిగా రాజకీయాల నుంచే వైదొలుగుతున్నట్లు ప్రకటించి సంచలనంగా మారారు. ఈ నేపథ్యంలో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఇప్పటికే ఆయనను బుజ్జగించే ప్రయత్నం చేస్తున్నారు.
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2NhAxRf
వంశీ! కేసులకు భయపడి ఇలానా? నీది టీడీపీ డీఎన్ఏ: రంగంలోకి కేశినేని నాని, ఆసక్తికర వ్యాఖ్యలు
Related Posts:
షాకింగ్: రుయా ఆస్పత్రిలో 11 కాదు 31 మంది మృతి, వారి పేర్లు, చిరుమాలతో సహా టీడీపీ నేత జాబితాఅమరావతి: ఇటీవల తిరుపతి రుయా ఆస్పత్రిలో ఆక్సిజన్ అందక మరణించినవారి సంఖ్య విషయంలో ప్రభుత్వంపై ప్రతిపక్షాలు విమర్శలు కొనసాగిస్తున్నాయి. 50 మంది వరకు ఈ ఘట… Read More
భారత్లో కరోనా కల్లోలానికి అసలు కారణాలివే- అన్నింటా టాప్- డబ్ల్యూహెచ్వో వెల్లడిభారత్లో కరోనా కల్లోలం అంతకంతకూ తీవ్రమవుతోంది. నిత్యం లక్షల కేసులతో జనం ప్రాణాలు గుప్పిట్టో పెట్టుకుని బతుకుతున్నారు. ఓవైపు టెస్టుల కరవు, మరోవైవు వ్యా… Read More
యూత్ వ్యాక్సినేషన్లో వివక్ష- 85 శాతం మంది ఆ ఏడు రాష్ట్రాల్లోనే-సర్వత్రా చర్చదేశవ్యాప్తంగా కరోనా కల్లోలం రేగుతున్నా వ్యాక్సిన్ల కొరత అంతకు మించి ప్రభావం చూపుతోంది. ప్రస్తుతం తయారవుతున్న వ్యాక్సిన్ల వేగాన్ని లెక్కలోకి తీసుకుంటే … Read More
Oh My God:హాస్పిటల్స్లో నో టాయ్లెట్స్.. నో డాక్టర్స్ : ఆవరణలోనే మలమూత్ర విసర్జనఅలహాబాద్ : కరోనా దేశాన్ని వణికిస్తోంది. పెద్ద రాష్ట్రాల్లో అయితే పగబట్టినట్లుగా వ్యవహరిస్తోంది. చిన్నా పెద్దా, ఉన్నోడు, లేనోడు అన్న తారతమ్యమే లేకుండా … Read More
కరోనా వ్యాక్సిన్ కొరతకు చెక్: వచ్చే 4 నెలల్లో ఉత్పత్తి భారీగా పెంచుతామన్న సీరమ్, భారత్ బయోటెక్న్యూఢిల్లీ: దేశంలో ఓ వైపు కరోనా వ్యాక్సిన్ కేసులు పెరుగుతున్నాయి.. మరోవైపు రాష్ట్రాల్లో వ్యాక్సిన్ కొరత తీవ్రంగా వేధిస్తోంది. ఈ నేపథ్యంలో కరోనా వ్యాక్… Read More
0 comments:
Post a Comment