శ్రీనగర్ : జమ్మూకశ్మీర్లో మిలిటెంట్లు రెచ్చిపోయారు. సోపూర్ బస్టాండులో గ్రెనేడ్లతో దాడి చేయడంతో పదిహేనుమందికి తీవ్రగాయాలయ్యాయి. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉందని అధికారులు తెలిపారు. శనివారం సాయంత్రం సీఆర్పీఎఫ్ జవాన్లు శ్రీనగర్లో విధులు నిర్వర్తిస్తున్న సమయంలో కొందరు మిలిటెంట్లు దాడి చేసి వారిని గాయపరచిన ఘటన మరువకముందే మరో ఘటన జరగడం ఆందోళన
from Oneindia.in - thatsTelugu https://ift.tt/31SH8XR
జమ్మూకశ్మీర్లో రెచ్చిపోయిన మిలిటెంట్లు: గ్రెనేడ్లతో దాడి..15మందికి తీవ్రగాయాలు
Related Posts:
జగన్vsనిమ్మగడ్డ: కొత్తగా యాప్ లొల్లి -ఎస్ఈసీపై సజ్జల సంచలన ఆరోపణలు -మహిళను వివస్త్ర చేస్తే..ఆంధ్రప్రదేశ్లో పంచాయితీ ఎన్నికలకు సంబంధించి రాష్ట్ర ఎన్నికల కమిషన్, జగన్ సర్కారుకు మధ్య వివాదాలు మరింతగా ముదిరాయి. ఇప్పటికే పలు అంశాల్లో ఇరు వర్గాలు … Read More
స్క్రాపింగ్ పాలసీ అమలైతే ఆ వాహన యజమానులకు చుక్కలే..!కేంద్రం ప్రవేశపెట్టిన బడ్జెట్లో వెహికల్ స్క్రాపింగ్ పాలసీ పై చాలా మంది దృష్టి సారించారు. ఒకవేళ అది అమల్లోకి వస్తే ఒక వాహనం కొనుగోలు చేసి 15 ఏళ్లు దాట… Read More
తప్పు చేస్తే చంద్రబాబైనా అరెస్ట్ .. పట్టాభిపై దాడిలో కారు మాత్రమే ధ్వంసం.. ఎస్ఈసి పరామర్శ దేనికో ? అంబటి ఫైర్రాష్ట్రంలో పంచాయతీ ఎన్నికల సమయంలో ప్రతిపక్ష పార్టీ నేతలు దేశంపై దాడి జరిగిందంటూ, రాష్ట్రంలో ప్రజాస్వామ్యం ఖూనీ అవుతుంది అంటూ భ్రమలు కల్పించటానికి ప్రయ… Read More
అమెరికా సీఐఏ గూఢచారులను రష్యా ‘రహస్య మైక్రోవేవ్ ఆయుధాల’తో చంపాలని చూస్తోందా?రష్యా రాజధాని మాస్కోలో ఉన్న ఓ హోటల్ గదిలో నిద్ర లేవడంతోనే మార్క్ పోలిమెరోపౌలోస్కు తల తిరుగుతోంది. చెవుల్లో గుయ్మంటూ ఒకటే హోరు వినిపిస్తోంది. ‘‘వాంతి… Read More
నియంతల పేర్లతో రాహుల్ గాంధీ షాకింగ్ ట్వీట్ -మోదీని టార్గెట్ చేయబోయి నవ్వులపాలుకొత్త వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా దేశ రాజధాని ఢిల్లీలో రైతులు కొనసాగిస్తోన్న నిరసనలకు కాంగ్రెస్ సహా ప్రతిపక్ష పార్టీలన్నీ మద్దతుగా నిలిచాయి. అగ్రి చట… Read More
0 comments:
Post a Comment