సిడ్నీ: భారత క్రికెట్ జట్టుకు పెను ముప్పు తప్పింది. ఆస్ట్రేలియా పర్యటనకు బయలుదేరి వెళ్లిన టీమిండియా బస చేసిన హోటల్ సమీపంలో భారీ ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ఘటన కోహ్లీసేనను ఉలిక్కిపడేలా చేసింది. భయాందోళనలకు గురి చేసింది. ఈ ప్రమాదానికి సంబంధించిన విషయం తెలిసిన వెంటనే క్రికెట్ ప్రేమికులు దిగ్భ్రాంతికి గురయ్యారు. ఏం జరిగిందోనంటూ ఆరా తీస్తున్నారు. భారత క్రికెటర్లకు ప్రమాదం తప్పడంతో ఊపిరి పీల్చుకుంటున్నారు.
from Oneindia.in - thatsTelugu https://ift.tt/3ptIpl5
సిడ్నీలో కోహ్లీసేనకు తప్పిన పెనుముప్పు: బస చేసిన హోటల్ సమీపంలో కుప్పకూలిన ఛార్టెడ్ ప్లైట్
Related Posts:
గుడ్న్యూస్: డిసెంబర్ నాటికి స్మార్ట్ఫోన్ ఇండస్ట్రీలో కొత్తగా 50వేల ఉద్యోగాలున్యూఢిల్లీ: కరోనా మహమ్మారి కారణంగా ఆర్థిక వ్యవస్థ కుదేలై అనేక మంది ఉద్యోగాలు కోల్పోయిన విషయం తెలిసిందే. స్మార్ట్ ఫోన్ పరిశ్రమపై కూడా ప్రతికూల ప్రభావం … Read More
భారత్లో మరో 2 వారాల్లో పీక్స్... ఆపై కరోనా అంతం ఆరంభం... లేటెస్ట్ రిపోర్ట్...గడిచిన 24గంటల్లో భారత్లో 69,652 కరోనా వైరస్ పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఇప్పటివరకూ దేశంలో ఒక్కరోజులో నమోదైన అత్యధిక కేసులు ఇవే. గత రెండు వారాలుగా ప్ర… Read More
Illegal love: అక్రమ సంబంధం, ప్రియుడితో భార్య స్కెచ్, ఫ్రెండ్స్ తో భర్త రివర్స్ స్కెచ్, క్లైమాక్స్!చెన్నై/ తిరువున్నామలై: జైల్లో ఉన్న భర్తను విడిపించి బయటకు తీసుకువచ్చే సమయంలో అతని స్నేహితుడిని వలలో వేసుకున్న భార్య ఎంజాయ్ చేసింది. తన భర్త ఎంతకాలం జై… Read More
చైనా -పాక్ ప్లాన్: భారత్పై అణుయుద్ధం - ముస్లింలపై పడకుండా బాంబులేస్తాం - పాక్ మంత్రి ప్రేలాపనదాయాది పాకిస్తాన్ పూర్తిగా డ్రాగన్ చైనా పాదాక్రాంతమైపోయింది. పాకిస్తాన్ భవిష్యత్తు చైనాతో సంబధాలపైనే ఆధారపడి ఉందని ప్రధాని ఇమ్రాన్ ఖాన్ నిస్సిగ్గుగా ఒ… Read More
విజయవాడ కనకదుర్గ ఫ్లైఓవర్ రెడీ- ట్రయల్ రన్ విజయవంతం- సెప్టెంబర్ 4న ప్రారంభం...విజయవాడలో ప్రతిష్టాత్మకంగా నిర్మించిన రాష్ట్రంలో అత్యంత పొడవైన కనకదుర్గ ఫ్లైఓవర్ తాజాగా నిర్మాణ పనులు పూర్తి చేసుకుంది. ఈ మధ్యే రెండుసార్లు ట్రయల్ ర… Read More
0 comments:
Post a Comment