Sunday, November 15, 2020

సిడ్నీలో కోహ్లీసేనకు తప్పిన పెనుముప్పు: బస చేసిన హోటల్ సమీపంలో కుప్పకూలిన ఛార్టెడ్ ప్లైట్

సిడ్నీ: భారత క్రికెట్ జట్టుకు పెను ముప్పు తప్పింది. ఆస్ట్రేలియా పర్యటనకు బయలుదేరి వెళ్లిన టీమిండియా బస చేసిన హోటల్ సమీపంలో భారీ ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ఘటన కోహ్లీసేనను ఉలిక్కిపడేలా చేసింది. భయాందోళనలకు గురి చేసింది. ఈ ప్రమాదానికి సంబంధించిన విషయం తెలిసిన వెంటనే క్రికెట్ ప్రేమికులు దిగ్భ్రాంతికి గురయ్యారు. ఏం జరిగిందోనంటూ ఆరా తీస్తున్నారు. భారత క్రికెటర్లకు ప్రమాదం తప్పడంతో ఊపిరి పీల్చుకుంటున్నారు.

from Oneindia.in - thatsTelugu https://ift.tt/3ptIpl5

Related Posts:

0 comments:

Post a Comment