దాయాది పాకిస్తాన్ పూర్తిగా డ్రాగన్ చైనా పాదాక్రాంతమైపోయింది. పాకిస్తాన్ భవిష్యత్తు చైనాతో సంబధాలపైనే ఆధారపడి ఉందని ప్రధాని ఇమ్రాన్ ఖాన్ నిస్సిగ్గుగా ఒప్పుకున్నారు. ఈ క్రమంలో పాక్ విదేశాంగ మంత్రి షా మహ్మద్ ఖురేషీ గురువారం చైనాకు బయలుదేరివెళ్లారు. చైనా అండ చూసుకుని ప్రేలాపనలకు దిగిన పాక్ మంత్రి ఒకరు భారత్ పై అణు యుద్ధం చేస్తామని
from Oneindia.in - thatsTelugu https://ift.tt/34galAy
Thursday, August 20, 2020
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment