న్యూఢిల్లీ: కరోనా మహమ్మారి కారణంగా ఆర్థిక వ్యవస్థ కుదేలై అనేక మంది ఉద్యోగాలు కోల్పోయిన విషయం తెలిసిందే. స్మార్ట్ ఫోన్ పరిశ్రమపై కూడా ప్రతికూల ప్రభావం పడింది. అయితే, ప్రభుత్వం ఇచ్చిన మద్దతుతో డిసెంబర్ చివరి నాటికి దేశంలో సుమారు 50వేల కొత్త ఉద్యోగులను నియమించుకునేందుకు స్మార్ట్ ఫోన్ పరిశ్రమ సిద్ధమైంది.
from Oneindia.in - thatsTelugu https://ift.tt/3l1X2ts
గుడ్న్యూస్: డిసెంబర్ నాటికి స్మార్ట్ఫోన్ ఇండస్ట్రీలో కొత్తగా 50వేల ఉద్యోగాలు
Related Posts:
ఓలా కంపెనీపై నిషేధం ఎత్తివేత, రూ. 15 లక్షలు ఫైన్, బెంగళూరు ప్రయాణికులు హ్యాపీ!బెంగళూరు: బెంగళూరు నగరంతో సహ కర్ణాటక రాష్ట్ర వ్యాప్తంగా ఓలా కంపెనీపై విధించిన నిషేధాన్ని ప్రభుత్వం ఎత్తివేసింది. నిబంధనలు ఉల్లంఘించి మరోసారి ఇలా చేస్త… Read More
45 రోజులు.. 150 బహిరంగ సభలు.. సుడిగాలి ప్రచారానికి సిద్ధమైన ప్రధాని మోడీఢిల్లీ : పోలింగ్కు సమయం దగ్గరపడుతుండటంతో రాజకీయ పార్టీలన్నీ ప్రచారం ఉదృతం చేశాయి. స్టార్ క్యాంపెయినర్లను రంగంలోకి దింపి ఓటర్లను ఆకట్టుకునే పనిలో పడ్డ… Read More
ప్రధాని రేసులో లేను.. 270 స్థానాల్లో బీజేపీదే విజయం : గడ్కరీనాగ్పూర్ : ప్రధాని రేసులో లేనంటూ మరోసారి స్పష్టం చేశారు కేంద్ర మంత్రి, బీజేపీ సీనియర్ నేత నితిన్ గడ్కరీ. ప్రధాని కావాలనే ఆశ లేదని.. దానికి సంబంధించి… Read More
భారత్ లో ఎన్నికలు...! చూసేందుకు మోజుపడుతున్న విదేశీయులు..!!న్యూఢిల్లీ/హైదరాబాద్ : సాధారణంగా భారత సంస్క్రుతిలో భాగంగా జరుపుకునే పండుగలను చూసేందుకు విదేశీయులు ఆసక్తికనబరుస్తుంటారు. హోళీ, వినాయకచవితి… Read More
టిఆర్ఎస్ కు బిగ్ షాక్ ,మహబుబ్ నగర్ ఎంపీ జితేందర్ రెడ్డి బిజేపితో మంతనాలుటిఆర్ఎస్ పార్టీ నుండి మరో వికేట్ అవుట్ అయింది. అసెంబ్లి ఎన్నికల తర్వాత టిఆర్ఎస్ లోకి చేరికలు జరుగుతుంటే పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో పార్టీ నుండి లోక్… Read More
0 comments:
Post a Comment