విజయవాడలో ప్రతిష్టాత్మకంగా నిర్మించిన రాష్ట్రంలో అత్యంత పొడవైన కనకదుర్గ ఫ్లైఓవర్ తాజాగా నిర్మాణ పనులు పూర్తి చేసుకుంది. ఈ మధ్యే రెండుసార్లు ట్రయల్ రన్ కూడా విజయవంతంగా నిర్మించారు. రెండు రోజులుగా సాగుతున్న ట్రయల్ రన్లోనూ ఎలాంటి ఇబ్బందులు లేవని అధికారులు గుర్తించారు. దీంతో ప్లైఓవర్ ప్రారంభోత్సవ తేదీని ప్రభుత్వం ఖరారు చేసింది. గత టీడీపీ ప్రభుత్వ
from Oneindia.in - thatsTelugu https://ift.tt/31bLdJu
విజయవాడ కనకదుర్గ ఫ్లైఓవర్ రెడీ- ట్రయల్ రన్ విజయవంతం- సెప్టెంబర్ 4న ప్రారంభం...
Related Posts:
ఏపీలో బీసీ రిజర్వేషన్ రగడ, బీసీలకు రిజర్వేషన్ తగ్గించాలని కోరిందే చంద్రబాబు: మంత్రి మోపిదేవి..బీసీ రిజర్వేషన్ల అంశం ఆంధ్రప్రదేశ్లో కాక రేపుతోంది. స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 58 శాతం రిజర్వేషన్ కల్పిస్తూ ప్రభుత్వం విడుదల చేసిన జీవోపై హైకో… Read More
కరోనా వైరస్ పై హెల్త్ బులిటెన్ విడుదల చేసిన ఏపీ సర్కార్ .. 23 మందికి పరీక్షలు చేస్తే ..నిన్నా మొన్నటి దాకా చైనాను వణికించిన కరోనా వైరస్ ఇప్పుడు తెలుగు రాష్ట్రాలను వణికిస్తున్న విషయం తెలిసిందే. ఎక్కడ చూసినా కరోనా కేసులు అంటూ పెద్ద ఎత్తున … Read More
రేవంత్ రెడ్డికి 14 రోజుల రిమాండ్ విధించిన కోర్టు: చర్లపల్లి జైలుకు తరలింపుహైదరాబాద్: తెలంగాణ కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, ఎంపీ రేవంత్ రెడ్డిని శంషాబాద్ విమానాశ్రయంలో నార్సింగి పోలీసులు అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే… Read More
సీఎం జగన్కు బీజేపీ భారీ షాక్.. రాజధాని తరలింపు అసాధ్యం.. అమరావతి కోసం జేపీ నడ్డా దీక్ష ..ఎండాకాలం సెలవుల్లో ఏపీ రాజధానికి అమరావతి నుంచి విశాఖపట్నానికి తరలించేందుకు ఏర్పాట్లలో నిమగ్నమైన వైసీపీ సర్కారుకు కేంద్రంలోని అధికార బీజేపీ ఊహించని షాక… Read More
Nirbhaya case: దోషులకు అదే చివరి రోజు కావాలి, ఛాన్సుంటే వారి చావును చూస్తా: నిర్భయ తల్లిన్యూఢిల్లీ: నిర్భయపై సామూహిక అత్యాచారం, హత్య చేసిన నలుగురు దోషులకు మరోసారి ఉరిశిక్ష అమలు తేదీ(మార్చి 20)ని ఢిల్లీ పాటియాలా కోర్టు గురువారం ప్రకటించిన … Read More
0 comments:
Post a Comment