విజయవాడలో ప్రతిష్టాత్మకంగా నిర్మించిన రాష్ట్రంలో అత్యంత పొడవైన కనకదుర్గ ఫ్లైఓవర్ తాజాగా నిర్మాణ పనులు పూర్తి చేసుకుంది. ఈ మధ్యే రెండుసార్లు ట్రయల్ రన్ కూడా విజయవంతంగా నిర్మించారు. రెండు రోజులుగా సాగుతున్న ట్రయల్ రన్లోనూ ఎలాంటి ఇబ్బందులు లేవని అధికారులు గుర్తించారు. దీంతో ప్లైఓవర్ ప్రారంభోత్సవ తేదీని ప్రభుత్వం ఖరారు చేసింది. గత టీడీపీ ప్రభుత్వ
from Oneindia.in - thatsTelugu https://ift.tt/31bLdJu
Thursday, August 20, 2020
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment