Wednesday, November 11, 2020

సెహ్వాగ్ బెస్ట్ ఐపీఎల్ టీమ్.. వార్నర్‌కు ఐదో స్థానం.. కెప్టెన్ రోహిత్ కాదు!!

ఢిల్లీ: ఇటీవలి కాలంలో క్రికెట్ దిగ్గజ ఆటగాళ్లు తమ ఫేవరేట్ జట్లను ప్రకటించడం సాధారణం అయింది. ప్రపంచకప్, ఐపీఎల్ లాంటి మెగా టోర్నీల ముందు, తర్వాత దిగ్గజాలు ఫేవరేట్ జట్లను ప్రకటిస్తారు. ఐపీఎల్ 2020 ముగిసిన నేపథ్యంలో టీమిండియా మాజీ డాషింగ్ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్ తన డ్రీమ్ జట్టును ప్రకటించాడు. ఈ సీజన్లో ఎనమిది జట్ల

from Oneindia.in - thatsTelugu https://ift.tt/38zFIbu

Related Posts:

0 comments:

Post a Comment