చివరికి ఎవరు ముఖ్యమంత్రి అయ్యారనే దానితో సంబంధం లేకుండా, బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో స్పష్టమైన విజేతలుగా ప్రధాని నరేంద్ర మోదీ, ఆర్జేడీ చీఫ్ తేజస్వీ యాదవ్ లు నిలిచారు. కరోనా లాక్ డౌన్ కారణంగా తమ జీవితాలు తీవ్రంగా దెబ్బతిన్నా, ప్రభుత్వం నుంచి అరకొర సహాయం అందినా బీహారీలు మోదీనే విశ్వసిస్తున్నట్లు ప్రస్పుటంగా చెప్పారు. బీహార్ ఎన్డీఏలో
from Oneindia.in - thatsTelugu https://ift.tt/38Dk8D1
బీహార్ షాక్: విజేతలుగా మోదీ-తేజస్వీ -సీఎం నితీశ్ భారీ మూల్యం -అద్వానీ 30ఏళ్ల కల నెరవేరేలా..
Related Posts:
దేశం తలను నరికి ముక్కలు ముక్కలు చేశారు: గులాంనబి అజాద్దేశానికి తల భాగంగా ఉన్న జమ్ము అండ్ కశ్మీర్ ముక్కలు ముక్కలు చేశారని రాజ్యసభలో కాంగ్రెస్ నేత గులాంనబి అజాద్ ఆగ్రహం వ్యక్తం చేశారు. రాజ్యసభలోని జమ్ము కశ్… Read More
కశ్మీరీలకు నేడే నిజమైన దీపావళి : కిషన్ రెడ్డిన్యూఢిల్లీ : 370 రద్దుపై కేంద్రహోంశాఖ సహాయమంత్రి కిషన్ రెడ్డి తనదైన శైలిలో స్పందించారు. ఆర్థికల్ 370 రద్దు చేయడం ఒకరికి వ్యతిరేకం, మరొకరికి లాభం కాదని… Read More
హౌస్ అరెస్ట్ టు గెస్ట్ హౌస్.. మెహబూబ ముఫ్తీ, ఒమర్ అబ్దుల్లా అరెస్ట్న్యూఢిల్లీ : జమ్ముకశ్మీర్లో ఆర్టికల్ 370 రద్దుచేయడంతో అక్కడ ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. ఇప్పటికే ముందుజాగ్రత్త చర్యగా మాజీ సీఎంలు మెహబూబా ముఫ్తీ, ఒమ… Read More
ఇన్నాళ్లు అణగదొక్కారు... ఇక పై లడఖ్లో మంచి రోజులు: ఎంపీసేరింగ్ నమ్గ్యాల్జమ్మూ కశ్మీర్ పునర్విభజన బిల్లుపై లోక్సభలో లడఖ్ ఎంపీ సేరింగ్ నమ్గ్యాల్ మాట్లాడారు . జమ్మూ కశ్మీర్ విభజనను తాను స్వాగతిస్తున్నట్లు చెప్పారు. ఇంతకాలం … Read More
ఆర్టికల్ 370 రద్దు, ప్రపంచం ముందు పాకిస్థాన్ ఏకాంగి, చైనా సైలెంట్, ఏం చెయ్యాలి, దెబ్బకు !న్యూఢిల్లీ: ఆర్టికల్ 370ని రద్దు చేసిన కేంద్రంలోని నరేంద్ర మోడీ ప్రభుత్వం ప్రత్యర్థి పాకిస్థాన్ కు కోలుకోలేని దెబ్బ కొట్టింది. భారత్ మీద ఎదురుదాడికి ద… Read More
0 comments:
Post a Comment