Friday, April 5, 2019

హైదరాబాద్ లో పట్టుపడ్డ మరో మూడు కోట్లు .. వీటికి కూడా ఏపీతో సంబందం ఉందా ?

హైదరాబాద్ : ఎన్నికల వేళ భారీగా నగదు పట్టుబడుతోంది. నిన్న రూ.2 కోట్లు పట్టుబడిన సంగతి మరవకముందే మరో 3 కోట్ల నగదు తనిఖీల్లో దొరికింది. ఈ నగదు కూడా ఏపీలో పంచేందుకు తీసుకెళ్తున్నారా అనే అనుమానం కలుగుతోంది. బుధవారం పట్టుబడిన నగదుకు సంబంధించి సైబరాబాద్ సీపీ సజ్జనార్ స్వయంగా మీడియాకు వివరాలు వెల్లడించారు. రాజమండ్రి అభ్యర్థి

from Oneindia.in - thatsTelugu http://bit.ly/2CXWn81

Related Posts:

0 comments:

Post a Comment