Friday, November 27, 2020

విశాఖ కాపులుప్పాడలో స్టేట్ గెస్ట్ హౌస్ నిర్మాణంపై ఏపీ ప్రభుత్వానికి హైకోర్టు నోటీసులు

కాపులుప్పాడ కొండపై అతిథిగృహం నిర్మాణంపై హైకోర్టు ఏపీ ప్రభుత్వానికి నోటీసులు జారీ చేసింది. కాపులుప్పాడలో గ్రేహౌండ్స్ కు చెందిన 300 ఎకరాల్లో 30 ఎకరాల ను స్టేట్ గెస్ట్ హౌస్ నిర్మాణం కోసం ఏపీ ప్రభుత్వం కేటాయించిన విషయం తెలిసిందే. ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం: స్టేట్ రోడ్ ఫీజ్ బాదుడుకు రంగం సిద్ధం ఏపీ

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2Jg12bF

Related Posts:

0 comments:

Post a Comment