రిపబ్లిక్ టీవీ ఎడిటర్ అర్నబ్ గోస్వామిపై దాఖలైన ఆత్మహత్యకు ప్రేరేపించిన కేసులో సుప్రీంకోర్టులో మరోసారి ఆయనకు ఊరట లభించింది. ప్రస్తుతం మధ్యంతర బెయిల్పై ఉన్న అర్నబ్ గోస్వామికి ఊరటనిస్తూ దీన్ని సుప్రీంకోర్టు పొడిగించింది. అదే సమయంలో పౌరుల వ్యక్తిగత స్వేచ్ఛకు సంబంధించి సుప్రీంకోర్టు ధర్మాసనం కీలక వ్యాఖ్యలు చేసింది. హైకోర్టులను లేదా సుప్రీంకోర్టును ఆశ్రయించడానికి మార్గాలు, వనరులు
from Oneindia.in - thatsTelugu https://ift.tt/3oebwYj
Friday, November 27, 2020
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment