హైదరాబాద్: తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు వాడీవేడిగా సాగుతున్నాయి. ప్రభుత్వ విధానాలపై ప్రతిపక్ష పార్టీలు విమర్శలు చేస్తుంటే.. అధికార పక్షం సభ్యులు కౌంటర్లు ఇస్తున్నారు. గురువారం జరిగిన అసెంబ్లీ సమావేశాల సందర్భంగా జీరో అవర్లో మున్సిపాలిటీల అభివృద్ధిపై చర్చ జరిగింది.
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2DMS3fs
Thursday, September 10, 2020
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment