Tuesday, November 10, 2020

టీఆర్ఎస్ కుట్రలను ఛేదించి.. కుటుంబపాలనకు అంతం: దుబ్బాక గెలుపుపై రాంమాధవ్

హైదరాబాద్: దుబ్బాక ఉపఎన్నిక ఫలితాల్లో భారతీయ జనతా పార్టీ అభ్యర్థి రఘునందన్ రావు అనూహ్య విజయం సాధించడంతో తెలంగాణ వ్యాప్తంగా ఆ పార్టీ నేతలు, కార్యర్తలు సంబరాలు చేసుకుంటున్నారు. రఘునందన్ రావుకు పార్టీ నేతలు, కార్యకర్తలు అభినందనలతో ముంచెత్తుతున్నారు. పలువురు నేతలు టీఆర్ఎస్ సర్కారుపై ఈ సందర్భంగా విమర్శలు గుప్పించారు. దుబ్బాక ఉపఎన్నిక ఎగ్జిట్ పోల్స్:

from Oneindia.in - thatsTelugu https://ift.tt/38H05Uv

Related Posts:

0 comments:

Post a Comment