Tuesday, October 15, 2019

మాజీ డిప్యూటీ సీఎం పీఏ ఆత్మహత్య.. చివరి ఫోన్ కాల్స్ ఎవరికి ? డైరీలో!

బెంగళూరు: కర్ణాటక మాజీ ఉప ముఖ్యమంత్రి డాక్టర్ జీ. పరమేశ్వర్ పర్సనల్ సెక్రటరీ (పీఏ) రమేష్ ఆత్మహత్య కేసు దర్యాప్తును పోలీసులు ముమ్మరం చేశారు. అయితే పోలీసులు మాత్రం రమేష్ ఆత్మహత్యను అనుమానాస్పద మృతి కేసుగా నమోదు చేసి విచారణ చేస్తున్నారు. రమేష్ డైరీ, ఆయన చివరిగా ఎవరెవరికి ఫోన్ చేశారు అని పోలీసుల వివరాలు సేకరిస్తున్నారు. రమేష్ అనుమానాస్పద కేసును రెండు ప్రత్యేక బృందాలతో విచారణ చేస్తున్నారు.

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2OKR0jr

0 comments:

Post a Comment