బెంగళూరు: కర్ణాటక మాజీ ఉప ముఖ్యమంత్రి డాక్టర్ జీ. పరమేశ్వర్ పర్సనల్ సెక్రటరీ (పీఏ) రమేష్ ఆత్మహత్య కేసు దర్యాప్తును పోలీసులు ముమ్మరం చేశారు. అయితే పోలీసులు మాత్రం రమేష్ ఆత్మహత్యను అనుమానాస్పద మృతి కేసుగా నమోదు చేసి విచారణ చేస్తున్నారు. రమేష్ డైరీ, ఆయన చివరిగా ఎవరెవరికి ఫోన్ చేశారు అని పోలీసుల వివరాలు సేకరిస్తున్నారు. రమేష్ అనుమానాస్పద కేసును రెండు ప్రత్యేక బృందాలతో విచారణ చేస్తున్నారు.
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2OKR0jr
మాజీ డిప్యూటీ సీఎం పీఏ ఆత్మహత్య.. చివరి ఫోన్ కాల్స్ ఎవరికి ? డైరీలో!
Related Posts:
'కథలు' చెప్పేందుకు వెళ్లి దారుణాలు.. ఐదుగురు మహిళలపై అత్యాచారం,హత్య... జీవిత ఖైదు విధించిన కోర్టుఅతని పేరు సలాది లక్ష్మీనారాయణ... గ్రామాల్లో కనకదుర్గమ్మ కథలు చెబుతూ జీవనం సాగిస్తుంటాడు... అయితే అతనిలో కనిపించని మరో కోణం కూడా ఉంది... అమాయక మహిళలను … Read More
ఇంకా ఆగని తిరుపతి రచ్చ-ఎన్ఐఏ దర్యాప్తు కోరిన రఘురామ- సైబర్ క్రైమ్ కౌంటర్తిరుపతి ఉపఎన్నిక పోలింగ్ పూర్తయి ఆరు రోజులు గడుస్తున్నా ఇంకా దాని ప్రకంపనలు మాత్రం ఆగడం లేదు. ఉప ఎన్నిక సందర్భంగా చోటు చేసుకున్న పలు పరిణామాలపై అధికా… Read More
ఢిల్లీలో రికార్డు స్థాయిలో కరోనా పేషెంట్ల మరణాలు.. 24గంటల్లో 306 మంది.. వెంటాడుతున్న ఆక్సిజన్ సమస్య..దేశ రాజధాని ఢిల్లీలో గడిచిన 24 గంటల్లో రికార్డు స్థాయిలో 306 మంది కరోనాతో మృతి చెందారు. గతేడాది కరోనా వ్యాప్తి మొదలైన నాటి నుంచి ఇప్పటివరకూ ఒక్కరోజులో… Read More
టీడీపీ సీనియర్ నేత ధూళిపాళ్ల నరేంద్ర అరెస్ట్... భారీ పోలీస్ బలగాలతో ఇంటిని చుట్టుముట్టి...టీడీపీ సీనియర్ నేత,మాజీ ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్రను పోలీసులు అరెస్ట్ చేశారు. గుంటూరు జిల్లా చింతలపూడిలోని ధూళిపాళ్ల నివాసంలో ఆయన్ను అదుపులోకి తీసుకు… Read More
కోవిడ్ ఎఫెక్ట్ : ఏపీలో బ్యాంకుల కొత్త టైమింగ్స్ ఇవే- ఇవాళ్టి నుంచి మే 15 వరకూఏపీలో నానాటికీ పెరిగిపోతున్న కోవిడ్ కేసుల ప్రభావం అన్ని రంగాలపైనా పడుతోంది. కోవిడ్ కేసుల వ్యాప్తిని తగ్గించేందుకు ఇప్పటికే పలు పట్టణాలు,, నగరాల్లో వ్… Read More
0 comments:
Post a Comment