సిద్దిపేట జిల్లా దుబ్బాక అసెంబ్లీ నియోజకవర్గానికి జరిగిన ఉప ఎన్నిక ఫలితాలు మంగళవారం వెలువడ్డాయి. 1118 ఓట్ల ఆధిక్యంతో బీజేపీ అభ్యర్థి రఘునందన్ రావు గెలుపొందినట్లు వార్తలు రావడంతో కమలనాథులు సంబురాల్లో మునిగిపోయారు. ఓడిపోయిన టీఆర్ఎస్ సైతం ఓటర్ల తీర్పును శిరసావహిస్తామని చెప్పింది. కానీ ఫలితాలపై ఎన్నికల సంఘం మాత్రం ఊహించని ట్విస్ట్ ఇచ్చింది.. దుబ్బాక ఫలితంపై
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2InrS1h
దుబ్బాక ఫలితంపై ఈసీ ట్విస్ట్ -అధికారికం కాదు -ఈవీఎంలలో లోపాలు -దిమ్మతిరిగేలా లెక్కలు
Related Posts:
ఆర్మీకి భారీ షాకిచ్చిన ఫేస్బుక్ -హింసను ప్రేరేపిస్తున్నారంటూ మిలిటరీ అధికారిక పేజీ తొలగింపుమయన్మార్ లో కొనసాగుతోన్న సంక్షోభం, హిసాత్మక పరిస్థితులపై సోషల్ మీడియా దిగ్గజం ఫేస్బుక్ సంస్థ సంచలన రీతిలో స్పందించింది. రాజకీయనేతల నుంచి మయన్మార్ పగ… Read More
Viral Video: నగ్నంగా ఏనుగుపై పోజులు -టెన్నిస్ లెజెండ్ కూతురి నిర్వాకం -విషాదకర ఘటనగా..‘ప్రకృతిపై ప్రేమంటూ వికృతానికి పాల్పడుతావా?'.. ‘‘డబ్బు మదం తలకెక్కితే ఇలాంటి పనులే చేస్తారు మరి..', ‘అసలే అది అంతరించిపోతోన్న ఏనుగు జాతి.. దాంతో ఆటలాడ… Read More
తెలంగాణలో కరోనా: మళ్లీ పెరిగిన కేసులు -కొత్తగా 163 మందికి వైరస్, ఒకరి మృతి -రికవరీ రికార్డుతెలంగాణలో కొంత కాలంగా నిలకడగా ఉన్న కరోనా కేసులు మళ్లీ పెరుగుతున్నాయి. అయితే, రికవరీల్లో మాత్రం జాతీయ సగటు కంటే మిన్నగా రికార్డు సాధించింది. గ్రేటర్ సహ… Read More
తెలంగాణ కాంగ్రెస్లో బిగ్ వికెట్: మాజీ ఎమ్మెల్యే గుడ్బై: బీజేపీలో చేరిక: ఢిల్లీకి ప్రయాణం?హైదరాబాద్: తెలంగాణ కాంగ్రెస్.. మరో బిగ్ ఫిష్ను చేజార్చుకోబోతోంది. పార్టీ సీనియర్ నేత, మాజీ ఎమ్మెల్యే కూన శ్రీశైలం గౌడ్ కాంగ్రెస్ పార్టీకి గుడ్బై చెప… Read More
చివరి విడత పోలింగ్: స్వయంగా బరిలో దిగిన పోలీస్ బాస్: ఓటర్లను పలకరిస్తూవిజయనగరం: రాష్ట్రంలో చివరి విడత పంచాయతీ ఎన్నికల పోలింగ్ జోరుగా సాగుతోంది. మధ్యాహ్నం 3:30 గంటలకు ఓటింగ్ ప్రక్రియ ముగుస్తుంది. అక్కడితో - ఇక పంచాయతీ ఎన్… Read More
0 comments:
Post a Comment