Tuesday, November 10, 2020

దుబ్బాక ఫలితంపై ఈసీ ట్విస్ట్ -అధికారికం కాదు -ఈవీఎంలలో లోపాలు -దిమ్మతిరిగేలా లెక్కలు

సిద్దిపేట జిల్లా దుబ్బాక అసెంబ్లీ నియోజకవర్గానికి జరిగిన ఉప ఎన్నిక ఫలితాలు మంగళవారం వెలువడ్డాయి. 1118 ఓట్ల ఆధిక్యంతో బీజేపీ అభ్యర్థి రఘునందన్ రావు గెలుపొందినట్లు వార్తలు రావడంతో కమలనాథులు సంబురాల్లో మునిగిపోయారు. ఓడిపోయిన టీఆర్ఎస్ సైతం ఓటర్ల తీర్పును శిరసావహిస్తామని చెప్పింది. కానీ ఫలితాలపై ఎన్నికల సంఘం మాత్రం ఊహించని ట్విస్ట్ ఇచ్చింది.. దుబ్బాక ఫలితంపై

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2InrS1h

Related Posts:

0 comments:

Post a Comment