హైదరాబాద్: తమ సమస్యలు పరిష్కారం అయ్యేంతవరకు సమ్మె కొనసాగిస్తామని ఆర్టీసీ కార్మిక సంఘాల నేత అశ్వద్ధామ రెడ్డి స్పష్టం చేశారు. మంగళవారం హైకోర్టులో విచారణ ముగిసిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. ప్రభుత్వం రెండు రోజుల్లో చర్చల ప్రక్రియను ముగించాలని హైకోర్టు సూచించిందని ఆయన తెలిపారు.
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2oHMd7y
TSRTC Strike: హైకోర్టు సూచన, సమ్మెపై అశ్వద్ధామ రెడ్డి ఏమన్నారంటే?
Related Posts:
ఆనం వ్యాఖ్యలపై సీఎం జగన్ సీరియస్... సంజాయిషీ నోటీసు ఇవ్వాలని ఆదేశంనెల్లూరు జిల్లాలో మాజీ మంత్రి, వెంకటగిరి ఎమ్మెల్యే ఆనం రాంనారయణ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై సీఎం జగన్మోమన్ రెడ్డి తీవ్రంగా స్పందించారు. ఆనం చేసిన వ్యాఖ్య… Read More
భార్య మీద అనుమానం, స్కూల్ ముందే చంపేసిన జులాయి భర్త, అజ్ఞాతంలోకి, లుకౌట్ నోటీసు !చండీఘడ్: చండీఘడ్ లోని ఓ ప్రైవేటు పాఠశాలలో ఉద్యోగం చేస్తున్న భార్యను ఆమె భర్త స్కూల్ ముందే అతి దారుణంగా హత్య చేసి పరారైనాడు. భార్యను హత్య చేసిన భర్తను … Read More
ఏపీలో ఆర్టీసీ చార్జీల మోత, విలీన భారం, డీజిల్ ధర పెంపుతో నిర్ణయం...ఆర్టీసీ చార్జీలను పెంచుతున్నట్టు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రకటించింది. ఆర్టీసీ విలీనం, డీజిల్ ధర పెంపుతో చార్జీలు పెంచాల్సి వస్తోందని పేర్కొన్నది. ఆర్… Read More
ఉన్నావ్ బాధితురాలి తండ్రిపై దాడి, అంకుల్, పదేళ్ల చిన్నారికి బెదిరింపులు, ప్రియాంకగాంధీఉన్నావ్ యువతిపై సాముహిక లైంగికదాడికి పాల్పడిన దుండగులు.. ఆమె కుటుంబాన్ని కూడా హింసించారు. గతేడాది డిసెంబర్లో దారుణానికి ఒడిగట్టిన నిందితులు, అప్పటిను… Read More
ప్రతిపక్షాల నోటికి తాళం వేసేలా ఆ జీవోలు రద్దు చేస్తూ ఏపీ సర్కార్ కీలక నిర్ణయంఆంధ్రప్రదేశ్ లో అధికారంలో ఉన్నటువంటి వైసీపీ ప్రభుత్వం తాజాగా మరొక కీలక నిర్ణయాన్ని తీసుకుంది. ఏపీ అధికార పార్టీ ని టార్గెట్ చేస్తూ పదే పదే ముఖ్యమంత్రి… Read More
0 comments:
Post a Comment