కడప : కాసేపట్లో ఒంటిమిట్ట శ్రీ కోదండరామ స్వామి వార్షిక బ్రహ్మోత్సవాలు జరుగనున్నాయి. ఇందుకోసం అధికారులు ఇప్పటికే పూర్తిచేశారు. ముఖ్యమంత్రి హోదాలో చంద్రబాబు దంపతులు స్వామివారికి ముత్యాల తలంబ్రాలు సమర్పించడంతో సీతారాముల కళ్యాణ క్రతువు మొదలవుతోంది. కోదండరామ స్వామి వార్షిక బ్రహ్మోత్సవాలు ఈ నెల 13న ప్రారంభమై .. పదిరోజులపాటు కొనసాగుతాయి. ఇవాళ స్వామివారి కళ్యాణోత్సవం అంగరంగ వైభవంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేశారు.
from Oneindia.in - thatsTelugu http://bit.ly/2Us1Bz3
నేడు ఒంటిమిట్ట సీతారాముల కళ్యాణం : పట్టువస్త్రాలు సమర్పించనున్న సీఎం చంద్రబాబు
Related Posts:
ఇకపై అన్ని ఉద్యోగాలకు ఒకే పరీక్ష- నేషనల్ రిక్రూట్మెంట్ ఏజెన్సీ- కేంద్ర కేబినెట్ ఆమోదంకార్మికులు, కూలీలు కాకుండా.. నెలనెలా ఠంచనుగా జీతాలు పొందే సుమారు 50 లక్షల మంది కరోనా లాక్ డౌన్ కారణంగా ఉద్యోగాలు కోల్పోయిన ప్రస్తుత తరుణంలో కేంద్ర ప్ర… Read More
బాలు గారు పాటను విడవరు.!ప్రాణాలను విడవరు.!ఆయన సంకల్పం అంత దృఢమైందటున్న శిశ్యులు.!హైదరాబాద్ : ప్రముఖ నేపథ్య గాయకుడు ఎస్పీ బాలసుబ్రమణ్యం ఆరోగ్యం పట్ల యావత్ సినిమా ప్రపంచం నివురుగప్పిన నిప్పులా మారపోయింది. బాలు ఆరోగ్యం గురించి ఓ పక్క … Read More
Fact Check:ఆ వీడియోలో వారు షాహీన్బాగ్ నిరసనకారులు కాదు.. మరెవరు..?ఢిల్లీ: ఢిల్లీలోని షాహీన్బాగ్ అల్లర్ల సందర్భంగా ఓ వీడియో వైరల్ అయ్యింది. అదే వీడియో మళ్లీ ట్విటర్ వేదికగా వైరల్ అవుతోంది. అంతేకాదు ఈ వీడియోలో కనిపిస్… Read More
Mystery: మూడు నెలలకే రెండో భర్త ఎస్కేప్: రూ. 30 లక్షలు, రూ. 20 లక్షల నగలు మాయం, లాడ్జ్ లో శవం!కన్నూర్/ కోజికోడ్/ కేరళ: శ్రీమంతుల కుటంబానికి చెందిన 36 ఏళ్ల మహిళకు లెక్కలేనంతమంది బంధువులు ఉన్నారు. ఆమె తండ్రి కోటీశ్వరుడు. మంచి ఉద్యోగం చేస్తూ రిటైడ… Read More
కరోనా వచ్చి తగ్గిందని లైట్ తీసుకుంటే డేంజర్ ..హెచ్చరిస్తున్న కోవిడ్ 19 నేషనల్ టాస్క్ ఫోర్స్ సభ్యుడుఇప్పుడు ప్రపంచం కరోనాతో పోరాడుతున్న విషయం తెలిసిందే. అయితే కరోనా సోకి అనారోగ్యంతో పోరాడి, ఈ వ్యాధిపై గెలిచినవారు ఆరోగ్య విషయంలో ఆ తర్వాత కూడా జాగ్రత్త… Read More
0 comments:
Post a Comment