Thursday, April 18, 2019

నేడు ఒంటిమిట్ట సీతారాముల కళ్యాణం : పట్టువస్త్రాలు సమర్పించనున్న సీఎం చంద్రబాబు

కడప : కాసేపట్లో ఒంటిమిట్ట శ్రీ కోదండరామ స్వామి వార్షిక బ్రహ్మోత్సవాలు జరుగనున్నాయి. ఇందుకోసం అధికారులు ఇప్పటికే పూర్తిచేశారు. ముఖ్యమంత్రి హోదాలో చంద్రబాబు దంపతులు స్వామివారికి ముత్యాల తలంబ్రాలు సమర్పించడంతో సీతారాముల కళ్యాణ క్రతువు మొదలవుతోంది. కోదండరామ స్వామి వార్షిక బ్రహ్మోత్సవాలు ఈ నెల 13న ప్రారంభమై .. పదిరోజులపాటు కొనసాగుతాయి. ఇవాళ స్వామివారి కళ్యాణోత్సవం అంగరంగ వైభవంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేశారు.

from Oneindia.in - thatsTelugu http://bit.ly/2Us1Bz3

Related Posts:

0 comments:

Post a Comment