కడప : కాసేపట్లో ఒంటిమిట్ట శ్రీ కోదండరామ స్వామి వార్షిక బ్రహ్మోత్సవాలు జరుగనున్నాయి. ఇందుకోసం అధికారులు ఇప్పటికే పూర్తిచేశారు. ముఖ్యమంత్రి హోదాలో చంద్రబాబు దంపతులు స్వామివారికి ముత్యాల తలంబ్రాలు సమర్పించడంతో సీతారాముల కళ్యాణ క్రతువు మొదలవుతోంది. కోదండరామ స్వామి వార్షిక బ్రహ్మోత్సవాలు ఈ నెల 13న ప్రారంభమై .. పదిరోజులపాటు కొనసాగుతాయి. ఇవాళ స్వామివారి కళ్యాణోత్సవం అంగరంగ వైభవంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేశారు.
from Oneindia.in - thatsTelugu http://bit.ly/2Us1Bz3
నేడు ఒంటిమిట్ట సీతారాముల కళ్యాణం : పట్టువస్త్రాలు సమర్పించనున్న సీఎం చంద్రబాబు
Related Posts:
నేడు తొలి ఏకాదశి..! ఇక తెలుగు పండుగల సీజన్ లు షురూ..!!హైదరాబాద్ : తెలుగు పండుగల సీజన్ నేటితో ప్రారంభం కామోతోంది. మన భరతభూమి పుణ్య భూమి. భక్తికి, భక్తి తత్వానికి పుట్టినిల్లు. అచంచలమైన భక్తి విశ్వాసాలతో భగ… Read More
జగన్ను ప్రాధేయపడ్డ ఆర్థిక మంత్రి..! ససేమిరా అన్న సీఎం..!! ఎట్టకేలకు అంగీకారంతొలి సారి బడ్జెట్ ప్రవేశ పెట్టిన ఏపీ ఆర్దిక మంత్రి బుగ్గన రాజేంద్ర నాద్ ముఖ్యమంత్రిని బతిమలాడుకున్నారు. సభలో బడ్జెట్ ప్రవేశ పెట్టే ముహూర్తం … Read More
ఏపిలో టీడిపి ని టార్గెట్ చేస్తున్న బీజేపి..! గుంటూరు లో ఖాళీ కాబోతున్న పార్టీ..?అమరావతి/హైదరాబాద్ : తెలుగుదేశం పార్టీకి కంచుకోటగా ఉన్న గుంటూరు జిల్లాలో ఆ పార్టీకి కష్టాలు ఎదురుకాబోతున్నాయి. పార్టీ నేతలందరూ కకావికలం అవుతుండంతో పార్… Read More
ఆ రోజు దర్శనాలకు బ్రేక్..! మూసివేయనున్న శ్రీవారి ఆలయం..!!తిరుమల/హైదరాబాద్ : నిత్యం కోట్ల మంది భక్తి భక్తులతో కిటకిట లాడే తిరుమల దేవాలయనికి ఒక రోజు విశ్రాంతి ఇవ్వబోతున్నారు ఆలయ అర్చకులు. ఆ రోజు భక్తులు కొంగమీ… Read More
కాంగ్రెస్ ఎంపీలారా.. ఇకనైనా మారండి, లేదంటే కష్టమే.. కాంక్లేవ్లో శశిథరూర్ సంచలనంన్యూఢిల్లీ : సార్వత్రిక ఎన్నికల ఫలితాల తర్వాత కూడా కొందరు కాంగ్రెస్ నేతల వైఖరి మారడం లేదన్నారు ఆ పార్టీ నేత శశిథరూర్. ఎన్నికల్లో దారుణంగా ఓడిపోయి.. ఈ … Read More
0 comments:
Post a Comment