ఢిల్లీ: బెంగాల్లో తృణమూల్ కాంగ్రెస్ అభ్యర్థి తరఫున ప్రచారం చేస్తున్న బంగ్లాదేశ్ నటుడు ఫిర్దోస్ అహ్మద్కు కేంద్రం నోటీసులు జారీ చేసింది. వెంటనే భారత్ వదలి వెళ్లిపోవాలని ఆదేశించింది. ఫిర్దోస్ బిజినెస్ వీసాను రద్దు చేసిన ప్రభుత్వం మళ్లీ భారత్లో అడుగుపెట్టకుండా ఆయన పేరును బ్లాక్ లిస్టులో చేర్చింది. టీఎంసీ తరపున ఆదేశ నటుడు ప్రచారం... ఈసీకి
from Oneindia.in - thatsTelugu http://bit.ly/2Val5fE
దేశం విడిచి వెళ్లండి బంగ్లా నటుడికి కేంద్రం ఆదేశం
Related Posts:
మోస్ట్ ఎఫెక్టెడ్ : లాక్ డౌన్లో నెత్తురోడిన రోడ్లపై ఎంతమంది వలస కార్మికులు చనిపోయారో తెలుసా?కరోనా లాక్ డౌన్ కారణంగా అందరికంటే ఎక్కువగా ఎఫెక్ట్ అయింది,అవుతున్నది వలస కూలీలు,కార్మికులే. ఎలాంటి ముందస్తు ప్రకటన లేకుండా మార్చి 25వ తేదీ రాత్రి ప్రధ… Read More
కరోనాకే కాదు.. వాళ్లకూ కనికరం లేదు.. అరటిపండ్లు అమ్ముకుంటున్న టీచర్..కరోనా లాక్ డౌన్ కారణంగా ఎంతోమంది ఉపాధి కోల్పోయి తిప్పలు పడుతున్నారు. ప్రైవేట్ విద్యా సంస్థల్లో పనిచేస్తున్న ఉపాధ్యాయులకు కూడా ఈ తిప్పలు తప్పట్లేదు. అడ… Read More
వుహాన్ను తలపిస్తోన్న ముషీరాబాద్ ఫిష్ మార్కెట్: మృగశిర ఎఫెక్ట్: చేపల కొనుగోలుదారులతో కిటకిటహైదరాబాద్: ముషీరాబాద్ ఫిష్ మార్కెట్. జంటనగరాల్లో అందుబాటులో ఉన్న ఏకైక అతిపెద్ద చేపల మార్కెట్ ఇది. ఈ మార్కెట్లో లక్షలాది రూపాయల మేర వ్యాపార లావాదేవీలు… Read More
ఏపీలో కరోనా వైరస్: మరో రికార్డు.. కొత్తగా 130 కేసులు, 2మృతి.. రేపటి నుంచి మరో టెన్షన్..ప్రతి 10 లక్షలకుగానూ సగటున 7500పైచిలుకు మందికి టెస్టులు నిర్వహిస్తూ.. కరోనా వైరస్ నియంత్రణ చర్యల్లో దేశంలోనే బెస్ట్ రాష్ట్రాల్లో ఒకటిగా నిలిచిన ఆంధ్రప… Read More
డాక్టర్లలో ఈ యాంగిల్ కూడా ఉందా?: బిల్లు చెల్లించలేదని వృద్ధుడిని మంచానికి కట్టేసి..దారుణంభోపాల్: కరోనా వైరస్ కమ్మేసిన ప్రస్తుత పరిస్థితుల్లో దేశవ్యాప్తంగా డాక్టర్లు, నర్సులు, ఇతర హెల్త్ వర్కర్లు ఫ్రంట్లైన్ వారియర్లుగా గుర్తింపు పొందారు. క… Read More
0 comments:
Post a Comment