తెలంగాణ ఎంసెట్ ఫలితాలు విడుదలయ్యాయి. విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి రిజల్ట్స్ ప్రకటించారు. ఉన్నత విద్యామండలి చైర్మన్ పాపిరెడ్డి, టెక్నికల్ ఎడ్యుకేషన్ కమిషనర్ నవీన్ మిట్టల్, ఎంసెట్ కన్వీనర్ గోవర్ధన్తో కలిసి ఫలితాలను మీడియాకు తెలిపారు. ఎంసెట్లో 75.29 శాతం మంది విద్యార్థులు ఉత్తీర్ణత సాధించారు. 89 వేల 734 మంది విద్యార్థులు అర్హత సాధించారు. ఇంజినీరింగ్
from Oneindia.in - thatsTelugu https://ift.tt/3nodAgz
TS EAMCET 2020:75.29 శాతం ఉత్తీర్ణత, తొలి 10 ర్యాంకులు అబ్బాయిలకే..
Related Posts:
corona cases in india .. భారత్ లో కరోనా డేంజర్ బెల్స్, నిన్న ఒక్క రోజే లక్షా 26వేలకు పైగా కేసులు ,685మరణాలుభారతదేశంలో కరోనా మహమ్మారి విజృంభిస్తోంది . విపరీతంగా పెరుగుతున్న కేసులతో భారతదేశంలో ప్రమాద ఘంటికలు మోగుతున్నాయి. తాజాగా నమోదైన కేసులు దేశ ప్రజలను వణిక… Read More
తిరుపతిలో హోరాహోరీ- ప్రచార బరిలోకి చంద్రబాబు-14న జగన్తో బిగ్ఫైట్ ?తిరుపతి ఉపఎన్నిక ప్రచారంలో ముక్కోణపు పోటీ నెలకొంది. తొలుత వైసీపీ ఏకపక్ష విజయాన్ని సొంతం చేసుకుంటుందని భావించినా మారుతున్న సమీకరణాల నేఫథ్యంలో ఆ పార్టీ … Read More
కరోనా వ్యాక్సిన్ తీసుకున్నా.. కాంగ్రెస్ నేత, నటి నగ్మాకు కరోనా పాజిటివ్కరోనా వ్యాక్సిన్ తీసుకున్న తర్వాత కూడా చాలా మంది ప్రముఖులు కరోనా బారిన పడుతున్నారు. భారతదేశంలో కరోనా సెకండ్ వేవ్ విజృంభిస్తోంది. ఈ సమయంలో వ్యాక్సినేషన… Read More
Video: నడి సముద్రంలో డచ్ కార్గో షిప్కు ఊహించని ప్రమాదం.. సేఫ్గా బయటపడ్డ 12 మంది సిబ్బంది...నార్వేజియన్ సముద్రంలో ఓ డచ్ కార్గో షిప్కు ఊహించని పరిస్థితి ఎదురైంది. తుఫాన్ ప్రభావంతో భారీగా వీచిన ఈదురు గాలులకు షిప్లో సాంకేతిక లోపం తలెత్తింది. ద… Read More
అనూహ్యం: సుప్రీంకోర్టు కొలీజియం గరం గరం -జస్టిస్ రమణకు పదవి దక్కినా భేటీ ఎందుకు? -తొలి మహిళా సీజేఐ!అత్యున్నత న్యాయస్థానంలో న్యాయమూర్తుల నియామకాలకు సంబంధించి అనూహ్య పరిణామాలు చోటుచేసుకున్నట్లు తెలుస్తోంది. జడ్జిల నియామకాల్ని కొలీజియం వ్యవస్థ ద్వారా చ… Read More
0 comments:
Post a Comment