Tuesday, October 6, 2020

TS EAMCET 2020:75.29 శాతం ఉత్తీర్ణత, తొలి 10 ర్యాంకులు అబ్బాయిలకే..

తెలంగాణ ఎంసెట్ ఫలితాలు విడుదలయ్యాయి. విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి రిజల్ట్స్ ప్రకటించారు. ఉన్నత విద్యామండలి చైర్మన్ పాపిరెడ్డి, టెక్నికల్ ఎడ్యుకేషన్ కమిషనర్ నవీన్ మిట్టల్, ఎంసెట్ కన్వీనర్ గోవర్ధన్‌తో కలిసి ఫలితాలను మీడియాకు తెలిపారు. ఎంసెట్‌లో 75.29 శాతం మంది విద్యార్థులు ఉత్తీర్ణత సాధించారు. 89 వేల 734 మంది విద్యార్థులు అర్హత సాధించారు. ఇంజినీరింగ్

from Oneindia.in - thatsTelugu https://ift.tt/3nodAgz

Related Posts:

0 comments:

Post a Comment