కరోనా వ్యాక్సిన్ తీసుకున్న తర్వాత కూడా చాలా మంది ప్రముఖులు కరోనా బారిన పడుతున్నారు. భారతదేశంలో కరోనా సెకండ్ వేవ్ విజృంభిస్తోంది. ఈ సమయంలో వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని వేగవంతం చేయాలని ప్రభుత్వం అన్ని రాష్ట్రాలకు ఆదేశాలిచ్చింది. దీంతో వ్యాక్సినేషన్ కార్యక్రమం వేగంగా కొనసాగుతోంది. కరోనా వ్యాక్సిన్ యొక్క మొదటి మోతాదును తీసుకున్న తర్వాత, సినీనటి-రాజకీయ నాయకురాలు నగ్మా కు కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయింది.
from Oneindia.in - thatsTelugu https://ift.tt/3wziAn8
కరోనా వ్యాక్సిన్ తీసుకున్నా.. కాంగ్రెస్ నేత, నటి నగ్మాకు కరోనా పాజిటివ్
Related Posts:
2020 ఇయర్ ఎండర్: తెలంగాణలో మృతిచెందిన నేతలు వీరే.. రాజకీయ ప్రస్థానం..2020లో తెలంగాణ రాష్ట్రానికి చెందిన ప్రముఖ రాజకీయ నాయకులు తిరిగిరాని లోకాలకు వెళ్లిపోయారు. అనారోగ్యంతో కొందరు/ హఠాన్మరణం మరికొందరు చెందారు. వారిలో నాయి… Read More
మకర సంక్రాంతి పండగ విశిష్టతలేంటి..? ఎలాంటి ఆహారం తీసుకోవాలి..?డా.యం.ఎన్.చార్య - ప్రముఖ అంతర్జాతీయ జ్యోతిష ,జాతక,వాస్తు శాస్త్ర పండితులు -శ్రీమన్నారాయణ ఉపాసకులు. సునంద రాజన్ జ్యోతిష ,జాతక,వాస్తు కేంద్రం.తార్నాక -హ… Read More
ఇళ్ల స్ధలాలు అడ్డుకునేవారు మనుషులేనా-దేవుడి మొట్టికాయలు- జగన్ కామెంట్స్ఏపీలో ఇళ్ల స్ధలాల పంపిణీ కోసం ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలకు విపక్షాలు అడ్డుకోవడంపై సీఎం జగన్ మరోసారి అసంతృప్తి వ్యక్తం చేశారు. పేదలకు మంచి చేస్తున్… Read More
ఏపీలో కరోనా: మళ్లీ పెరిగిన మరణాలు -కొత్తగా 212 కేసులు విజయనగరంలో జోరో -వ్యాక్సిన్ డ్రైరన్ సక్సెస్ఆంధ్రప్రదేశ్లో కరోనా వైరస్ వ్యాప్తి తగ్గినట్లే కనిపించినా, మరణాలు మళ్లీ పెరిరగడం కలవరపెడుతోంది. నిన్న ఆదివారం కారణంగా వైరస్ నిర్ధారణ పరీక్షలు భారీగా … Read More
ఏపీలో రైతులకు గుడ్ న్యూస్-నివర్ తుపాను సాయం విడుదలఏపీలో గత నెలలో వచ్చిన నివర్ తుపాను కారణంగా నష్టపోయిన రైతులకు సర్కారు శుభవార్త చెప్పింది. రాష్ట్రంలో తుపాను కారణంగా నష్టపోయిన రైతులకు తిరిగి పంటలు వేసు… Read More
0 comments:
Post a Comment