కరోనా వ్యాక్సిన్ తీసుకున్న తర్వాత కూడా చాలా మంది ప్రముఖులు కరోనా బారిన పడుతున్నారు. భారతదేశంలో కరోనా సెకండ్ వేవ్ విజృంభిస్తోంది. ఈ సమయంలో వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని వేగవంతం చేయాలని ప్రభుత్వం అన్ని రాష్ట్రాలకు ఆదేశాలిచ్చింది. దీంతో వ్యాక్సినేషన్ కార్యక్రమం వేగంగా కొనసాగుతోంది. కరోనా వ్యాక్సిన్ యొక్క మొదటి మోతాదును తీసుకున్న తర్వాత, సినీనటి-రాజకీయ నాయకురాలు నగ్మా కు కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయింది.
from Oneindia.in - thatsTelugu https://ift.tt/3wziAn8
కరోనా వ్యాక్సిన్ తీసుకున్నా.. కాంగ్రెస్ నేత, నటి నగ్మాకు కరోనా పాజిటివ్
Related Posts:
రామమందిర నిర్మాణం చేయండి... జూన్ 15న శివసేన ఎంపీల అయోధ్య సందర్శన2019 ఎన్నికల్లో తిరుగు లేని విజయాన్ని నమోదు చేసుకున్న బీజేపీ ప్రభుత్వంపై మరోసారీ రామాలయ నిర్మాణంపై మరోసారి ఒత్తిడి తెచ్చేందుకు బీజేపీ మిత్రపక్ష పార్టీ… Read More
ఉత్తమ్ రాజీనామా, కానీ ఆ ప్రచారం నిజం కాదుహైదరాబాద్ : తెలంగాణ పీసీసీ చీఫ్ ఉత్తమ్కుమార్ రెడ్డి తన ఎమ్మెల్యే పదవీకి రాజీనామా చేశారు. ఇటీవల నల్గొండ నుంచి ఎంపీగా గెలవడంతో రిజైన్ చేశారు. ఈ మేరకు అ… Read More
ఆ అగ్రదేశంలో ఉద్యోగం చేసేందుకు ఆసక్తి చూపని భారతీయ టెక్కీలు..కారణమేంటో..?అమెరికాలో ఒక్క చిన్న ఉద్యోగం వస్తే చాలు లైఫ్ సెటిల్ అవుతుందనుకునే భారతీయులు చాలామంది ఉన్నారు. ఇందుకోసం వారు చేయని ప్రయత్నం అంటూ ఉండదు. ముందుగా అమెరికా… Read More
భూమన రాజకీయ సన్యాసం: మంత్రి పదవి రాదని తేలిపోయిందా: అంత చిన్న విషయం కాదు..!వైసీపీ సీనియర్ నేత..తిరుపతి ఎమ్మెల్యే భూమన కరుణాకర రెడ్డి కీలక నిర్ణయం ప్రకటించారు. వచ్చే ఎన్నికల్లో ఇక తాను పోటీ చేయనని ప్రకటించారు. … Read More
మళ్లీ నోరుపారేసుకున్న మేఘాలయ గవర్నర్.. బెంగాళీ యూత్పై కాంట్రవర్శియల్ కామెంట్స్..ఢిల్లీ : నూతన విద్యా విధానంలో భాగంగా హిందీని తప్పనిసరి భాషగా అమలుచేయాలన్న ప్రతిపాదనపై కేంద్రం వెనక్కి తగ్గింది. అయితే దానిపై రాజుకున్న దుమారం మాత్రం క… Read More
0 comments:
Post a Comment