అత్యున్నత న్యాయస్థానంలో న్యాయమూర్తుల నియామకాలకు సంబంధించి అనూహ్య పరిణామాలు చోటుచేసుకున్నట్లు తెలుస్తోంది. జడ్జిల నియామకాల్ని కొలీజియం వ్యవస్థ ద్వారా చేపడుతుండగా, ప్రస్తుత సీజేఐ జస్టిస్ ఎస్ఏ బోబ్డే ఇప్పటికే తన వారసుడిగా జస్టిన్ ఎన్వీ రమణ పేరును కేంద్రానికి సిఫార్సు చేయడం, దానిని రాష్ట్రపతి కూడా ఆమోదించడం జరిగిపోయాయి. కీలకమైన నియామక ప్రక్రియ పూర్తయినప్పటికీ సీజేఐ బోబ్డే
from Oneindia.in - thatsTelugu https://ift.tt/39SLdC2
అనూహ్యం: సుప్రీంకోర్టు కొలీజియం గరం గరం -జస్టిస్ రమణకు పదవి దక్కినా భేటీ ఎందుకు? -తొలి మహిళా సీజేఐ!
Related Posts:
స్పీకర్ ఫై దాడి కేసు .. ఇనుమెట్లలో పోలీసుల గాలింపు .. ఉద్రిక్తతఏపీ స్పీకర్, సత్తెనపల్లి నియోజకవర్గం నుండి పోటీ చేసిన కోడెలపై దాడి చేసింది ఎవరు ? ఎవరి ప్రోద్బలంతో దాడికి పాల్పడ్డారు ? వంటి అంశాలపై పోలీసులు దర్యాప్త… Read More
లోకల్ వార్ కు ముహూర్తం ఖరారు .. 22 న నోటిఫికేషన్ ?జెడ్పీటీసీ , ఎంపీటీసీ ఎన్నికల నిర్వాహణకు ఏర్పాట్లు శరవేగంగా జరుగుతున్నాయి . ఏప్రిల్ 22న మండల, జిల్లా పరిషత్ ఎన్నికల నోటిఫికేషన్ విడుదలయ్యే ఛాన్స్ ఉంద… Read More
చంద్రబాబు ఎందుకిలా..సీయస్ తో సహా అందరూ కుమ్ముక్కేనా: ఏకాకి అవుతున్నారా..!40 ఏళ్ల అనుభవం. టిడిపి అధినేత పదే పదే చెప్పుకొనే మాట. అంత అనుభవం ఉన్న నేత కొద్ది రోజులు గా చేస్తున్న వ్యాఖ్యల పై ఇప్పుడు జోరుగా చర్చ సాగుతోంది.… Read More
వామ్మో.. ఎన్నికల అధికారుల పేరిటే ఫేక్ ఓటరు కార్డులు..! అప్లై చేసిన దొంగల కోసం పోలీసుల వేట..!!హైదరాబాద్: కాదేది మోసానికి అనర్హం అన్నట్టు ఎన్నికల ముఖ్య అదికారులనే టార్గెట్ చేసారు ఫేక్ రాయుళ్లు. తెలంగాణ రాష్ట్ర ఎన్నికల ముఖ్య అధికారి రజత్కుమార్… Read More
గెలుపు మూడ్లోకి వెళ్లిపోయిన వైసీపీ...జగన్ పీకేల ఫస్ట్ మీటింగ్లో ఏం జరిగింది...?ఆంధ్రప్రదేశ్లో ఎన్నికలు ముగిశాయి. ఇక ఓటర్ల తీర్పు ఈవీఎంలలో నిక్షిప్తమైంది. మే 23 వరకు ఫలితాల కోసం వేచిచూడాల్సిందే. ఈ క్రమంలోనే నేతలు నాయకులు తమ అంచనా… Read More
0 comments:
Post a Comment