అత్యున్నత న్యాయస్థానంలో న్యాయమూర్తుల నియామకాలకు సంబంధించి అనూహ్య పరిణామాలు చోటుచేసుకున్నట్లు తెలుస్తోంది. జడ్జిల నియామకాల్ని కొలీజియం వ్యవస్థ ద్వారా చేపడుతుండగా, ప్రస్తుత సీజేఐ జస్టిస్ ఎస్ఏ బోబ్డే ఇప్పటికే తన వారసుడిగా జస్టిన్ ఎన్వీ రమణ పేరును కేంద్రానికి సిఫార్సు చేయడం, దానిని రాష్ట్రపతి కూడా ఆమోదించడం జరిగిపోయాయి. కీలకమైన నియామక ప్రక్రియ పూర్తయినప్పటికీ సీజేఐ బోబ్డే
from Oneindia.in - thatsTelugu https://ift.tt/39SLdC2
అనూహ్యం: సుప్రీంకోర్టు కొలీజియం గరం గరం -జస్టిస్ రమణకు పదవి దక్కినా భేటీ ఎందుకు? -తొలి మహిళా సీజేఐ!
Related Posts:
పులివెందులలో సీబీఐ దర్యాప్తు- వివేకా కుటుంబ సభ్యుల వాంగ్మాలం సేకరణ..మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో సీబీఐ దర్యాప్తు నాలుగో రోజుకు చేరుకుంది. ఇప్పటికే మూడురోజులుగా పులివెందులలో మకాం వేసిన సీబీఐ అధికారుల బృ… Read More
మమతా బెనర్జీ కీలక నిర్ణయం- ఇక వారానికి రెండు రోజులు లాక్ డౌన్...పశ్చిమబెంగాల్లో కరోనా వ్యాప్తి విస్తృతంగా కొనసాగుతోంది. కొన్ని ప్రాంతాల్లో సాధారణ వ్యాప్తి దాటి సామాజిక వ్యాప్తి కూడా జరుగుతోంది. ఇప్పటికే రాష్ట్రంలో … Read More
ఏపీలో కరోనా కల్లోలం: వారంలో 20 వేల పాజిటివ్ కేసులు, దేశంలో కరోనా కేసుల్లో ఐదో స్థానం..ఆంధ్రప్రదేశ్లో కరోనా వైరస్ పాజిటివ్ కేసులు భారీగా పెరుగుతున్నాయి. ఆదివారం ఒక్కరోజు 5 వేల 41 కేసులు నమోదవడంతో ఆందోళన నెలకొంది. ఇప్పటివరకు మహారాష్ట్ర, … Read More
వైసీపీ యువనేత బర్త్ డే వేడుకతో 45 మందికి కరోనా పాజిటివ్, సామాన్యులకే నిబంధనలా, లోకేశ్ ఫైర్వైసీపీ యువనేత బర్త్ డే పార్టీలో కరోనా కలకలం రేగింది. 45 మందికి పాజిటివ్ రావడంతో హై టెన్షన్ నెలకొంది. మరికొందరీ ఫలితాలు రావాల్సి ఉంది. ఈ క్రమంలో అధికార… Read More
కూల్డ్రింక్లో మత్తు మందు.. వైసీపీ ఎంపీ భర్త వసూళ్లు.. జగన్ సన్నిహితుడికి లంచం.. జోని కుమారి సంచలనంఅధికార వైసీపీకి చెందిన కీలక నేత, మాల మహానాడు మహిళా విభాగం బాధ్యురాలైన జోని కుమారి ఆత్మహత్యాయత్నం ఘటన దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. సొంత పార్టీ నేతలే … Read More
0 comments:
Post a Comment