Tuesday, October 6, 2020

భౌతిక శాస్త్ర నోబెల్‌ పురస్కారం ప్రకటన- బ్లాక్‌హోల్‌ పరిశోధనలకు ముగ్గురికి సంయుక్తంగా

ప్రతిష్టాత్మక నోబెల్‌ పురస్కారాల ప్రకటన కొనసాగుతోంది. నిన్న వైద్యశాస్త్రంలో పరిశోధనలకు గాను ఈ ఏడాది నోబెల్‌ బహుమతి ప్రకటించగా.. ఇవాళ భౌతిక శాస్త్రంలో పరిశోధనలకు గాను ఈ ప్రతిష్టాత్మక పురస్కారాన్ని ప్రకటించారు. ఈసారి కూడా ముగ్గురు శాస్త్రవేత్తలు సంయుక్తంగా ఈ అవార్డు గెల్చుకున్నారు. స్వీడన్‌ రాజధాని స్టాక్‌హోమ్‌లో విజేతల పేర్లను సెలక్షన్‌ జ్యూరీ ప్రకటించింది. ఖగోళంలోని పాలపుంతలపై

from Oneindia.in - thatsTelugu https://ift.tt/3nlFkT0

Related Posts:

0 comments:

Post a Comment