ప్రతిష్టాత్మక నోబెల్ పురస్కారాల ప్రకటన కొనసాగుతోంది. నిన్న వైద్యశాస్త్రంలో పరిశోధనలకు గాను ఈ ఏడాది నోబెల్ బహుమతి ప్రకటించగా.. ఇవాళ భౌతిక శాస్త్రంలో పరిశోధనలకు గాను ఈ ప్రతిష్టాత్మక పురస్కారాన్ని ప్రకటించారు. ఈసారి కూడా ముగ్గురు శాస్త్రవేత్తలు సంయుక్తంగా ఈ అవార్డు గెల్చుకున్నారు. స్వీడన్ రాజధాని స్టాక్హోమ్లో విజేతల పేర్లను సెలక్షన్ జ్యూరీ ప్రకటించింది. ఖగోళంలోని పాలపుంతలపై
from Oneindia.in - thatsTelugu https://ift.tt/3nlFkT0
భౌతిక శాస్త్ర నోబెల్ పురస్కారం ప్రకటన- బ్లాక్హోల్ పరిశోధనలకు ముగ్గురికి సంయుక్తంగా
Related Posts:
చంద్రబాబు తప్పు చేశారు: మోడీ, బాబు, పవన్ మళ్లీ కలుస్తారంటూ రాయపాటి సంచలన వ్యాఖ్యలుఅమరావతి: తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత, మాజీ ఎంపీ రాయపాటి సాంబశివరావు సంచలన వ్యాఖ్యలు చేశారు. సార్వత్రిక ఎన్నికల ముందు తెలుగుదేశం పార్టీ అధినేత, మాజీ … Read More
జగన్ సర్కార్కు హైకోర్టు షాక్.. రాజధాని రైతులపై దాడి ఘటనపై జడ్జీల సీరియస్..ఏపీ రాజధానిని అమరావతిలోనే కొనసాగించాలంటూ ఆందోలనలను చేస్తోన్న రైతుల పట్ల పోలీసులు దురుసుగా ప్రవర్తించడాన్ని రాష్ట్ర హైకోర్టు తప్పుపట్టింది. రాజధాని ప్ర… Read More
విశాఖలోనే రిపబ్లిక్ డే వేడుకలు: వేదిక ఖరారు, సీఎం జగన్, గవర్నర్ హాజరుఅమరావతి: ఆంధ్రప్రదేశ్ రాజధాని విషయంలో ఆందోళనలు నెలకొన్న నేపథ్యంలో రాష్ట్ర సర్కారు మాత్రం గణతంత్ర వేడుకలను విశాఖపట్నంలోనే నిర్వహించాలని నిర్ణయించింది. … Read More
మకర సంక్రాంతి రోజు విపక్షాల భ్రాంతి తొలగాలి, సోషల్ మీడియాతో మున్సిపోల్స్లో ప్రచారం: కేటీఆర్మున్సిపల్ ఎన్నికల్లో సోషల్ మీడియా ద్వారా ప్రచారం చేయాలని టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ నేతలకు దిశానిర్దేశం చేశారు. మనం చెప్పింది చెప్పినట్టు చూపించేది… Read More
ముషారఫ్ ఇక స్వేచ్ఛా జీవి: మరణ శిక్ష తీర్పును కొట్టేసిన లాహోర్ కోర్టులాహోర్: పాకిస్థాన్ మాజీ అధ్యక్షుడు పర్వేజ్ ముషారఫ్కు లాహోర్ కోర్టులో భారీ ఊరట లభించింది. ముషారఫ్కు ప్రత్యేక కోర్టు విధించిన మరణశిక్షను లాహోర్ హైకోర్… Read More
0 comments:
Post a Comment