ఏపీ హైకోర్టులోని ఐదుగురు జడ్జిలు, సుప్రీంకోర్టు జడ్జి, కాబోయే సీజేఐ జస్టిస్ ఎన్వీ రమణలపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్ చేసిన ఆరోపణలు నిరాధారమైనవని, తెలంగాణకు చెందిన ఒకరిద్దరు అడ్వొకేట్లు తప్ప దేశంలోని వివిధ బార్ కౌన్సిళ్లు జగన్ తీరును తప్పు పడుతూ ఫిర్యాదులు చేస్తున్నాయని నర్సాపురం వైసీపీ ఎంపీ రఘురామకృష్ణంరాజు అన్నారు. శుక్రవారం ఢిల్లీలో మీడియాతో మాట్లాడిన
from Oneindia.in - thatsTelugu https://ift.tt/346MlzE
సీఎంగా వైఎస్ భారతి లేదా విజయమ్మ - సారీ చెప్పకుంటే జగన్ పదవి పోవడం ఖాయం: ఎంపీ రఘురామ
Related Posts:
ప్రాంతీయ భాషల్లో సుప్రీంకోర్టు తీర్పులు.. ఇకపై తెలుగులో కూడా..!ఢిల్లీ : సర్వోన్నత న్యాయస్థానం వెలువరించిన ముఖ్యమైన తీర్పులు ఇకనుంచి తెలుగులో కూడా చదువుకోవచ్చు. ఆ మేరకు ఇప్పటిదాకా సుప్రీంకోర్టు వెల్లడించిన వంద అతి … Read More
నవగ్రహాల పూజపై ఉన్న శ్రద్ధ.. రైళ్లపై లేదుగా.. అధికారుల తీరుపై జనాగ్రహం..!ముంబై : సెంట్రల్ రైల్వే అధికారుల నవగ్రహ పూజలపై ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ప్రభుత్వాధికారులై ఉండి పూజలు చేయడమేంటనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. రైళ్ల ర… Read More
గన్నులు చూపిస్తూ డాన్సులు చేసిన బీజేపీ ఎమ్మెల్యేకు షాక్..! ఆరేళ్లపాటు పార్టీ నుంచి నిషేదం..!!ఉత్తరాఖండ్/హైదరాబాద్ : వివాదాలతో వార్తల్లో నిలిచే బీజేపీ ఎమ్మెల్యే ప్రణవ్ సింగ్ చాంపియన్కు పార్టీ అధిష్టానం షాక్ ఇచ్చింది. ప్రణవ్ సింగ్ చాంపియన్ను ఆ… Read More
పార్టీ మార్పు ప్రచారం గోబెల్స్ కుట్ర.. టీఆర్ఎస్ను వీడబోమన్న జూపల్లిహైదరాబాద్ : కంఠంలో ప్రాణం ఉన్నంత వరకు టీఆర్ఎస్ పార్టీని వీడబోనన్నారు మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావు. ఆయన పార్టీ మారబోతున్నారనే ప్రచారం జోరుగా సాగుతుంద… Read More
ఇది భారత్కు ఓ గొప్ప విజయం..! అంతర్జాతీయ న్యాయస్థానం ఇచ్చిన తీర్పును స్వాగతించిన సుష్మా..!!న్యూఢిల్లీ/హైదరాబాద్ : పాకిస్తాన్ చెరలో ఉన్న భారత నౌకాదళ మాజీ అధికారి కుల్భూషణ్ జాదవ్ కేసులో జాదవ్ తరఫున సీనియర్ న్యాయవాది హరీశ్ సాల్వే అంతర్జాత… Read More
0 comments:
Post a Comment