బీహర్ ఎన్నికల్లో మాటల తూటాలు పేలుతున్నాయి. ప్రచార పర్వంలో నేతలు హాట్ కామెంట్స్ చేస్తున్నారు. అయితే కేంద్రమంత్రి ప్రకాశ్ జవదేకర్ రంగంలోకి దిగారు. నేరుగా ఎల్జేపీ నేత చిరాగ్ పాశ్వాన్ లక్ష్యంగా విరుచుకుపడ్డారు. బీజేపీ నేతలతో సంప్రదింపులు జరిపానని.. సమీకరణాలు మార్చే యత్నం చేస్తున్నారని ధ్వజమెత్తారు. కానీ చిరాగ్తో తమ పార్టీ నేతలెవరూ సంప్రదింపులు జరపలేదని జవదేకర్
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2SXk6gm
చిరాగ్పై చిందులు: సంప్రదింపులు జరపలే, ప్రకాశ్ జవదేకర్ స్పష్టీకరణ
Related Posts:
ఈ ఎన్నికల తర్వాత కేంద్రంలో ఏ ప్రభుత్వం వస్తుంది... పార్టీల బలాలు బలహీనతలు ఏమిటి..?ఎన్నికల షెడ్యూల్ విడుదలైంది. ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చింది. ఇక ఏప్రిల్ 11 నుంచి మే 19 వరకు ఎన్నికలు జరగనున్నాయి. ఇక ఫలితాలు మే 23న వెలువడుతాయి. ఇక ఈ … Read More
టైమ్స్ నౌ సర్వే: తిరుగులేని నరేంద్ర మోడీ, ఎన్నికలకు ముందు ఎంత పెరిగిందంటే?న్యూఢిల్లీ: పుల్వామా ఉగ్రదాడి, సర్జికల్ స్ట్రైక్స్ తర్వాత ప్రధాని నరేంద్ర మోడీ ప్రతిష్ట ఏడు శాతం పెరిగిందని టైమ్స్ నౌ- వీఎంఆర్ పోల్స్ సర్వేలో వెల్లడైం… Read More
డ్రాగన్ గేమ్ : మసూద్ అజార్ను మరోసారి వెనకేసుకొచ్చిన చైనా..తెరపైకి కొత్త కథపుల్వామా ఉగ్రదాడుల వెనక మాస్టర్ బ్రెయిన్ జైషేమహ్మద్ ఛీఫ్ మసూద్ అజార్ను మరోసారి వెనకేసుకొచ్చింది డ్రాగన్ కంట్రీ చైనా. ఇంతకీ చైనా మసూద్ను ఎలా వెనకేసు… Read More
లోక్సభ ఎన్నికలు 2019 : మీ ఓటు లేకపోతే ఎలా నమోదు చేసుకోవాలి?ఢిల్లీ : లోక్సభ ఎన్నికల షెడ్యూల్ విడుదలైంది. దేశమంతటా దశలవారీగా పోలింగ్ నిర్వహించేందుకు కేంద్ర ఎన్నికల సంఘం కసరత్తు చేస్తోంది. అయితే దేశ పౌరులుగా ఓటు… Read More
ఒక్క దెబ్బకు రెండు పిట్టలు, వీరేం చేస్తారు..: విప్ వెనుక అసలు ఉద్దేశ్యం ఇదేనా?హైదరాబాద్: రేపు (మంగళవారం) జరగబోయే) ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికలను బహిష్కరించాలని కాంగ్రెస్ పార్టీ అనూహ్య నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. ఈ నేప… Read More
0 comments:
Post a Comment